పహల్గాం మృతుల ఆత్మశాంతికై క్యాండిల్స్ తో ర్యాలీ..
సికింద్రాబాద్ ఏప్రిల్ 24 (ప్రజామంటలు):
కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మంది హిందువులు అమరులైన ఘటనకు నిరసనగా రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ యువమోర్చా జిల్లా నాయకులు పవన్ పటేల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ బోయిగూడా లోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నుంచి రైల్వే కమాన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులుగా బిజెపి పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి, కే ఎం కృష్ణ, వై సురేష్, పూరూరవ రెడ్డి, ఎస్ రాజు, ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్, మంత్రి కళావతి హాజరై, మాట్లాడుతూ.. దేశంలోని అందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని అన్నారు,
టెర్రరిస్టు మూకలకు మోడీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామంచ మహేశ్, కే కృష్ణ, టీవీ ఎన్ రాజేష్, అంగముత్తు శ్రీనివాస్, కుర్మా శంకర్, లక్ష్మీ, ఆండాలు, బి సత్యనారాయణ గౌడ్, కె హరినాథ్ నాయి, ఎం శ్రీనివాస్, పులి భాస్కర్, సదానంద్, జి సూర్య, బిట్ల లక్ష్మణ్, గుంటి సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి, గుండు రఘురాం, కళ్యాణ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)