సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ - సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సికింద్రాబాద్, మార్చి 21 ( ప్రజామంటలు) :
బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ డిగ్రీ,పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్ మేనేజ్మెంట్ ఫెస్ట్ సమన్వయ–2025 కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. విద్యార్థులు ఇలాంటి ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలేజీ యాజమాన్యం శేఖర్ కమ్ముల కు జ్ఞాపిక అందించి, సత్కరించారు. ఈసందర్బంగా స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఫుడ్ స్టాల్స్ ను, ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ పి.హరినాథ్ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి,ట్రెజరర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ డా.హేమలత,డా.అమర్నాథ్,రాహుల్ యాదవ్, అనుప యాదవ్, పల్లవి,రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
