సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ - సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సికింద్రాబాద్, మార్చి 21 ( ప్రజామంటలు) :
బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ డిగ్రీ,పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్ మేనేజ్మెంట్ ఫెస్ట్ సమన్వయ–2025 కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. విద్యార్థులు ఇలాంటి ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలేజీ యాజమాన్యం శేఖర్ కమ్ముల కు జ్ఞాపిక అందించి, సత్కరించారు. ఈసందర్బంగా స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఫుడ్ స్టాల్స్ ను, ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ పి.హరినాథ్ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి,ట్రెజరర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ డా.హేమలత,డా.అమర్నాథ్,రాహుల్ యాదవ్, అనుప యాదవ్, పల్లవి,రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
