కరబూజపై ఇండియా గెలిచిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఐసీసీ
గొల్లపల్లి మార్చి 10 (ప్రజా మంటలు):
కరబూజపై భారతదేశం క్రికెట్ టోర్నమెంట్ ఐసీసీ ఛాంపియన్షిప్ 2025 దుబాయ్ లో జరిగిన ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ సందర్భంగా కర్బుజా పై ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ని చెక్కి దానిపై ఇండియా విన్ ఐసీసీ 2025 అని చెక్కి ఈ విజయాన్ని కల్పించినటువంటి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు వారి టీం కి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. గతంలో భారత దేశ క్రికెట్ విన్నింగ్ కోసం రావి ఆకుపై చిత్రాన్ని చెక్కి అంకితం ఇచ్చాడు. ఇలాంటి మరెన్నో సుద్ధముక్కలపై ఆకులపై ఇలాంటి చిత్రాలు చెక్కి భారతదేశ విజయంలో పాల్గొన్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న ఆచార్య గాలిపెల్లి చోలేశ్వర్ చారి ఈ ఆర్ట్ ను చెక్కడాన్ని క్రికెట్ అభిమానులు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
