జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 ( ప్రజామంటలు):
బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యునిటీ హాలులో మంగళవారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైయిన్ బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్, జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హబ్సీగూడ లోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ శిబిరాన్ని కార్పొరేటర్ కే హేమలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి చూపు ఎంతో ముఖ్యమైనదని ప్రతి ఒక్కరూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో నేత్ర వైద్యులు 200 మందికి కంటి చూపును పరీక్షించారు. అందులో 30 మందికి కేటరాక్ట్ ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి నర్సింహ మూర్తి, నర్సింగ్ రావు, రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రాం నగర కోఆర్డినేటర్ క్రాంతి కిరణ్, పీపుల్స్ కలెక్టివ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రతినిధి అంబిక, ప్రాజెక్ట్ ఇన్చార్జి సుజాత, సిబీసీ కోఆర్డినేటర్ లు సంధ్యారాణి, నాగభూషణం, రామస్వామి, రాజు, టీచర్ వెంకటలక్ష్మి కళావతి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)