రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
*
మల్యాల ఫిబ్రవరి 9( ప్రజా మంటలు )
బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు అభివృద్దిని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండగట్టు అభివృద్ధికి రూ. 1000 కోట్లతో కేసీఆర్ ప్రణాళిక వేశారని, దాన్ని యధాతథంగా లేదా మరింత మెరుగైన ప్రణాళికను రూపొందించాలని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. రూ 25 కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, ఎస్సారెస్పీ నీటితో కొండపై రెండు ట్యాంకుల్లో నింపడానికి కనెక్షన్ ఇప్పించామని గుర్తు చేశారు. దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)