ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

On
ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

జగిత్యాల ఫిబ్రవరి 9(   ప్రజా మంటలు     )     

ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్   కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025  ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం  r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు 
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా 
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్  గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు. 
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు. 


ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు  పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల

Tags
Join WhatsApp

More News...

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన ప్రభావిత జిల్లాలు: 30 ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ...
Read More...
National  State News 

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు మహిళా నాయకత్వం కుటుంబ వారసత్వ రాజకీయాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పాట్నా, అక్టోబర్ 22: బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా...
Read More...
State News 

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్‌–1 (గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్‌ 69ను జారీ...
Read More...
State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను...
Read More...
Local News 

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్  వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
Read More...

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల...
Read More...
National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...
Local News  State News 

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శివరాం ప్రసాద్‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌ కళాశాలలో 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌ కోట్‌ సెర్మనీ లో పాల్గొని...
Read More...
Local News  State News 

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :  ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల  కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్...
Read More...