నూక పెల్లి శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, వసంత పంచమి వేడుకలు.
చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది...
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
జగిత్యాల జిల్లా లోని నూక పెళ్లి కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
వసంత పంచమి ఈ సందర్భంగా చదువుల తల్లిని సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది.
సోమవారం ఉదయం నుంచే అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పలకపై అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం భక్తులు చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)