నూక పెల్లి శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, వసంత పంచమి వేడుకలు.
చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది...
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
జగిత్యాల జిల్లా లోని నూక పెళ్లి కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
వసంత పంచమి ఈ సందర్భంగా చదువుల తల్లిని సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొన్నది.
సోమవారం ఉదయం నుంచే అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పలకపై అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం భక్తులు చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)