ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం
సికింద్రాబాద్, జనవరి 20 ( ప్రజామంటలు):
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కోలి(ముదిరాజ్) సమాజ్ జాతీయ మహాసభ ఎగ్జిక్యూటివ్ సమావేశం మాదాపూర్ కావూరి హిల్స్ లో జరిగింది. ఈసమావేశం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ మహాసభ అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ కోలీ ముదిరాజ్ అద్యక్షులు, గుజరాత్ రాష్ర్ట మంత్రి కున్వర్జీ భాయ్ బవాలియా జీ, ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయా రాష్ర్టాల్లోని ముదిరాజ్ కమ్యూనిటీ సమస్యలపై చర్చించారు. సమావేశంలో జాతీయ కోలీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు, రాష్ర్ట ప్రతినిధులు కేసరి మహేందర్, నాగయ్య,ఎం.సురేశ్ పాల్గొన్నారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య
