HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు 

On
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు 

HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు 

హైదరాబాద్ జనవరి 06:

చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయి.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా పరిస్థితిని పరిశీలిస్తుందని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకొంటామని ఆరోగ్య మంత్రి దామోదరం నరసింహ హెచ్చరించారు.

ఇది కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు. ఇది మొదట 2001లో కనుగొనబడింది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉంది.

ఈ వైరస్ గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభంలో కూడా వ్యాపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Tags
Join WhatsApp

More News...

Local News 

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా    మంటలుఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో TUFIDC , జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులు వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి అట్టి...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత. 

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.     మేడిపల్లి అక్టోబర్ 14(ప్రజా మంటలు)  పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం గంజాయి పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్సై M. శ్రీధర్ రెడ్డి తెలిపారు. మేడిపల్లి పోలీసు వారికి మేడిపల్లి గ్రామ శివారులో బద్దం నాగరాజు s/o సాయి రెడ్డి, 26 సం, గుడేటి కాపు r/o తాండ్రియాల v/o కథలాపూర్ మండలం అనుమానంగా...
Read More...
Local News  Crime  State News 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత సికింద్రాబాద్, అక్టోబర్ 14 (ప్రజామంటలు): సికింద్రాబాద్‌రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ టీఎఫ్‌‌సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి మంగళవారం రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ఫ్లాట్‌ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో...
Read More...
Local News 

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు): ఇటీవల హైదరాబాద్ నగరంలో మూడు వేరు వేరు వాహనాలపై “హ్యూమన్ రైట్స్ కమిషన్” వంటి పేరుల తో స్టిక్కర్లు, ప్రభుత్వ చిహ్నాలు - మూడు సింహళ చిహ్నం, అడ్వకేట్‌ మరియు ప్రెస్‌ గుర్తులు అనధికారికంగా వాడుకలో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ - నేడు suo-motu...
Read More...
Local News  Crime 

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా! బోధన అక్టోబర్ 14 (ప్రజా మంటలు): నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!నేను వెళ్లిపోతున్నా.. నాకోసం వెతకొద్దు అని.లేఖ రాసిపెట్టి హాస్టల్ నుండి అదృశ్యమైన విద్యార్థి అర్జున్ కొరకు పోలీసులు వెతుకుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ చదువుతున్న అర్జున్ ఇలా లేఖ రాసిపెట్టి మరి...
Read More...
Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా...
Read More...
Local News 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా మంటలు)శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో...
Read More...
Local News 

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి    జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు.   ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల...
Read More...
Local News  Spiritual   State News 

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు (రామ కిష్టయ్య సంగన భట్లసీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్) విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి...
Read More...
National  Comment  State News 

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు? మల్లోజుల వేణుగోపాల్ రావు – ఉద్యమ, జీవిత విశేషాలు ఇది వ్యక్తి మార్పు మాత్రమే కాదు, ఒక యుగం మార్పు సూచన. మల్లోజుల వేణుగోపాల్ రావు – జీవితంలోని ప్రధాన ఘట్టాలు మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను/అభయ్) తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు. ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆకర్షితుడై,...
Read More...
National  Crime  State News 

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ ముంబాయి అక్టోబర్ 14: మహారాష్ట్ర గడ్చిరోలి లో  మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడం మావోయిస్ట్ సంస్థకు కోలుకోలేనిదెబ్బగా భావించాలి.గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమంతో , ఎటు తోచని స్థితిలో మావోయిస్టులలో అంతర్మథనం మొదలయింది. ఎంతో మంది కేంధ్ర కమిటీ సభ్యులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్ సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య  ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా...
Read More...