HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
హైదరాబాద్ జనవరి 06:
చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయి.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా పరిస్థితిని పరిశీలిస్తుందని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకొంటామని ఆరోగ్య మంత్రి దామోదరం నరసింహ హెచ్చరించారు.
ఇది కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు. ఇది మొదట 2001లో కనుగొనబడింది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉంది.
ఈ వైరస్ గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభంలో కూడా వ్యాపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
