HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
HMPV వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు
హైదరాబాద్ జనవరి 06:
చైనాలో HMPV వ్యాప్తి , భారతదేశంలో తొలి కేసు నమోదు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయి.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా పరిస్థితిని పరిశీలిస్తుందని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకొంటామని ఆరోగ్య మంత్రి దామోదరం నరసింహ హెచ్చరించారు.
ఇది కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు. ఇది మొదట 2001లో కనుగొనబడింది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉంది.
ఈ వైరస్ గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభంలో కూడా వ్యాపిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)
కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం
