తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు "రిటర్న్ గిఫ్ట్" సీనియర్ సిటిజన్ యాక్ట్*
భీమదేవరపల్లి నవంబర్ 4 (ప్రజామంటలు) :
త
ల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రిటర్న్ గిఫ్టు లాంటిది. ఆధునిక సమాజంలో నేటి యువత మానవ సంబంధాలు మంటగలుపుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సీనియర్ సిటిజెన్ యాక్ట్ ఒక వరం. వివరాల్లోకి వెళితే భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య తన ఒక్కగానొక్క కొడుకు రవికి 4.12 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం తర్వాత తండ్రి బాగోగులు చూడడం మానేసి, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడంతో రాజ కొమురయ్య కలత చెంది ఓ రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ద్వారా స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విచారణ అనంతరం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి సంబంధిత ధ్రువపత్రాలను తండ్రి రాజకొమురయ్యకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎవరైనా సీనియర్ సిటిజన్ యాక్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమెరికా సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు: నవంబర్ SNAP ఫండింగ్పై ట్రంప్ ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశం
వాషింగ్టన్ డి.సి నవంబర్ 08, 2025
అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఒక తాత్కాలిక నిర్ణయం తీసుకుంది.దీనిలో ట్రంప్ ప్రభుత్వం నవంబర్ నెలలో SNAP — Supplemental Nutrition Assistance Program (అంటే పేదలకు ఆహార సబ్సిడీ పథకం)కి పూర్తి నిధులు చెల్లించాలని ఆదేశించిన కిందస్థాయి కోర్టు తీర్పు (lower court ruling)... జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలం :: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
LOC వద్ద ఉగ్ర చొరబాటు ప్రయత్నం
కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్, జమ్మూ-కశ్మీర్ నవంబర్ 08 :
జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లా (Kupwara District) లోని కేరన్ సెక్టార్ (Keran Sector) వద్ద శనివారం ఉదయం భద్రతా బలగాలు (Security Forces) ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.
భారత సైన్యానికి శుక్రవారం రాత్రినే LOC... హైదరాబాద్-ఢిల్లీ విమానాల రద్దు: సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి
హైదరాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport) లో ఈరోజు (శనివారం) పలు విమాన సర్వీసులు సాంకేతిక లోపాల కారణంగా రద్దు అయ్యాయి.
విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం –
హైదరాబాద్–ఢిల్లీ, హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–శివమొగ్గ విమానాలను రద్దు చేశారు.
అంతేకాకుండా, హైదరాబాద్–కౌలాలంపూర్, ... ఇంటర్స్టెల్లర్ ధూమకేతువు 3I/ATLAS రహస్య ప్రవర్తనతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది
🌠 రహస్యమయమైన అతిథి — 3 I/ATLAS
నవంబర్ 8, 2025అంతరిక్షం / సౌరవ్యవస్థ సరిహద్దు: అంతరిక్ష శాస్త్రం, ఖగోళం
భూమికి బయట నుంచి వచ్చిన ఒక ఇంటర్స్టెల్లర్ ధూమకేతువు (Interstellar Comet) అయిన 3I/ATLAS, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అక్టోబర్ 29న సూర్యుడి దగ్గరగుండా... ఎబిజెఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్
మెట్టుపల్లి నవంబర్ 07 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ (ఎబిజెఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహ్మద్ అబ్దుల్ ముస్సావీర్ ఆదేశాల మేరకు (ఎబిజెఎఫ్) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా విజన్ ఆంధ్ర పేపర్ కోరుట్ల
ఈ... ఢిల్లీ విమానాశ్రయంలో ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు
400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు.
ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు
హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది.... చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... 