పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య
పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య
* అప్పుల బాధనే కారణమన్న పోలీసులు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 28 ( ప్రజామంటలు ) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శీగుట్టలో విషాదం చోటు చేసుకుంది. వారాసిగూడ ఎస్.ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం డయల్100 కు వచ్చిన కాల్ ఆధారంగా పార్శీగుట్ట న్యూ అశోక్ నగర్ కు వెళ్ళిన పోలీసులకు ఓ ఇంట్లో రెండు శవాలు కనిపించాయి. నాంపరి జయలక్ష్మీ (63), నాంపరి రవికాంత్ (36) లుగా గుర్తించారు. తల్లి, కొడుకులైన వీరు అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మోనోసిల్ అనే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. కుమారుడు రవికాంత్ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, ఇతడికి ఇంకా వివాహం కాలేదని, తల్లి జయలక్ష్మీ ఇంటి వద్దనే ఉండేదని స్థానికులు తెలిపారు. ఈరోజు మద్యాహ్నం ఇంటి ఒనర్ కు అనుమానం వచ్చి వీరి గది తలుపుకొట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి డయల్ 100 కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
–––––––––––––––
–ఫొటో: : విగత జీవులుగా పడి ఉన్న తల్లి, కొడుకులు
––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
