లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ
On
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
కోరుట్ల పట్టణంలో సీనారే భవన్ లో 40మంది నిరుపేదల కుటుంబాలకు 1,20,000/- విలువ గల నిత్యావసర సరుకులు ఉచితంగా అందచేసిన లయన్స్ ఇంటర్నేషనల్ 320G జిల్లా గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు మరియు రెండవ ఉప గవర్నర్ లయన్ మోర బద్రేశం గార్లు పాల్గొని నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు
వాలేటి శ్రీనివాస్ రావు, రిజియన్ చైర్మన్ పోతని ప్రవీణ్,జోన్ చైర్మన్ ఆడెపు కమల, అల్లాడి ప్రవీణ్, ఆడెపు మధు, చాప కిషోర్, చాప వందన, కుందారపు మహేందర్, నరేంద్ర, పొలాస గీత రవి, వనపర్తి చంద్రం, కొండ బత్తిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-------------------
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..
Published On
By Special Reporter

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ
Published On
By Special Reporter

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము
Published On
By Siricilla Rajendar sharma

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
Published On
By Siricilla Rajendar sharma
