ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

On
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

వెల్గటూరు సెప్టెంబర్ 11:

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి,ప్రభుత్వానికి విప్ లక్ష్మణ్ కుమార్ దన్యవాదాలు తెలిపారు.

10 సంవత్సరాలు నిర్వాసితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు మా పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయనీ అన్నారు.

వెల్గటూర్ మండలానికి చెందిన 45,05,220 లక్షల రూపాయల విలువ గల 45 చెక్కులను మరియు ఎండపెల్లి మండలానికి చెందిన 31,03,596 లక్షల రూపాయల విలువ గల 31 చెక్కులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బుధవారం రోజున వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.

అనంతరం వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేటకు చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను జిల్లా RDO గారితో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న ప్రతి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామనికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,పరిహారం అందని  వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని,అదే విధంగా చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి,మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అట్టి డబ్బులను కూడా మంజూరు చేయించడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే నిర్వాసితులకు పంపిణీ చేస్తామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు  నిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వారి మాటలపై అప్రమత్తంగా ఉండాలని,నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని,మి ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ –

'దేశియా తలైవార్’ సినిమా పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ – సినిమా విడుదలను నిలిపివేయాలని శత్రియ సంద్రోర్ పడై సంస్థ స్థాపకుడు హరి నాదర్ హైకోర్టును ఆశ్రయించారు చెన్నై నవంబర్ 12,(ప్రజా మంటలు) మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజర్ ను అపఖ్యాతి పాల్జేస్తోందని ఆరోపిస్తూ, ఒక రాజకీయ పార్టీ ‘దేశియా తలైవార్ (Desiya Thalaivar)’ సినిమా విడుదలను నిషేధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సిలైవ్ లాకి నివేదిక...
Read More...
Local News  State News 

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్

మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నుండి బిగ్ రిలీఫ్ కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ — తదుపరి తేదీగా జనవరి 19 నిర్ణయం హైదరాబాద్ నవంబర్ 12,(ప్రజా మంటలు): తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పెద్ద ఉపశమనం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని...
Read More...
National  State News 

టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్ 

టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్  డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య చెన్నై నవంబర్ 12,  తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు...
Read More...

ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో  సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి

ధాన్యం కొనుగోళ్లపై రైతులు, మరియు మిల్లర్ల తో  సమీక్ష సమావేశం నిర్వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి   సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్మల్యాల /కొడిమ్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)బుధవారం జిల్లాలోని మల్యాల, కొడిమ్యాల మండల పరిధిలోని రైతులు మరియు రైస్ మిల్లర్ లతో జేఎన్టీయు లో  చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి...
Read More...

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం

రాయికల్ మండలం రాజనగర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం రాయికల్ నవంబర్ 12 ( ప్రజా మంటలు)జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో  సఖి వన్ స్టాప్ సెంటర్* వారి ఆధ్వర్యంలో  బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల...
Read More...

కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్    జగిత్యాల నవంబర్ 12(ప్రజా మంటలు) ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు రాగానే త్వరగా  కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కొడిమ్యాల మండలంలోని పూడూరు, నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ  కొనుగోలు...
Read More...

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్ హాట్ టాపిక్ ప్రజా మంటలు స్పోర్ట్స్ డెస్క్ – నవంబర్ 12: డిసెంబర్ మూడో వారంలో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి వేలం మరింత ఆసక్తిగా మారనుంది. కారణం – బీసీసీఐ నిర్దేశించిన రిటైన్ & విడుదల డెడ్‌లైన్. ఫ్రాంచైజీలు తమ జట్టులో ఉంచుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలి....
Read More...

“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత

“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత “ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం” “మా పిల్లల అరెస్టులు ఎందుకు?” “బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు” నల్గొండ, నవంబర్ 12 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండలో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొని, ప్రెస్ మీట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...
Read More...
Local News  State News 

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కల్వకుంట్ల కవిత – చిన్నారికి “దీక్ష” అని పేరు జనంబాట”లో భాగంగా కవిత నల్గొండ ఆసుపత్రి సందర్శన రోగులను కలుసుకుని, ఆసుపత్రి పరిస్థితి పరిశీలన అపరిశుభ్రతపై ప్రభుత్వంపై ప్రశ్నలు మాతాశిశు విభాగంలో జన్మించిన చిన్నారికి “దీక్ష” అని పేరు ప్రజా ఆరోగ్యంపై జాగృతి అధ్యక్షురాలి పిలుపు నల్గొండ నవంబర్ 12 (ప్రజా మంటలు):“జనంబాట” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ...
Read More...
Local News 

మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం

మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం మెటుపల్లి నవంబర్ 12 (ప్రజా మంటలు):   లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్‌ 11, 2025న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌ కు చెందిన వైద్యుల బృందం పాల్గొంది. డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వివరాలు తెలుసుకున్నారు....
Read More...
Filmi News 

నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర

నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర హైదరాబాద్ నవంబర్ 12 (ప్రజా మంటలు): చాలాకాలంగా చర్చనీయాంశమైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదానికి చివరికి ముగింపు లభించింది. మంత్రి సురేఖ ఇటీవల తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది...
Read More...
Crime  State News 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్‌ న్యూ ఢిల్లీ నవంబర్ 13 (ప్రజా మంటలు):ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు.బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ దగ్గర రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. లగేజీ తనిఖీ సమయంలో ఆ మహిళ తాను NIA...
Read More...