ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

On
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్

వెల్గటూరు సెప్టెంబర్ 11:

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి,ప్రభుత్వానికి విప్ లక్ష్మణ్ కుమార్ దన్యవాదాలు తెలిపారు.

10 సంవత్సరాలు నిర్వాసితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు మా పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయనీ అన్నారు.

వెల్గటూర్ మండలానికి చెందిన 45,05,220 లక్షల రూపాయల విలువ గల 45 చెక్కులను మరియు ఎండపెల్లి మండలానికి చెందిన 31,03,596 లక్షల రూపాయల విలువ గల 31 చెక్కులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బుధవారం రోజున వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.

అనంతరం వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేటకు చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను జిల్లా RDO గారితో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న ప్రతి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామనికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,పరిహారం అందని  వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని,అదే విధంగా చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి,మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అట్టి డబ్బులను కూడా మంజూరు చేయించడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే నిర్వాసితులకు పంపిణీ చేస్తామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు  నిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వారి మాటలపై అప్రమత్తంగా ఉండాలని,నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని,మి ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది    హైదరాబాద్‌, అక్టోబర్ 18 (ప్రజా మంటలు):తెలంగాణ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఈరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. "జస్టిస్ ఫర్ బీసీస్" అనే నినాదంతో బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ బంద్‌కు పలు విద్యార్థి, ఉద్యోగి సంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే హైదరాబాద్‌, వరంగల్‌,...
Read More...
Local News 

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్. జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు): బీసీ ఐకాస బంద్ లో భాగంగా,డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, తెరువని పెట్రోల్ బంకులు, దుకాణాలు,జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. విద్యాలయాలు కూడా సెలవులు ప్రకటించాయి. జగిత్యాల జిల్లాలోనూ బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్ని పార్టీలు, ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.
Read More...
Local News 

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు) జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికై  జిల్లా ఏఐసీసీ ఇన్చార్జి జయ కుమార్ కు దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. గతంలో రవీందర్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా 10 సంవత్సరాలు సేవలందించడమే...
Read More...
Filmi News 

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

OTT లో విడుదలైన హైదరాబాద్ అక్టోబర్ 17: ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన కిష్కిందపురి ఈరోజు G5 OTT ప్లాట్ఫామ్ లో విడుదలైంది.థియేటర్లలో కిష్కింధాపురి సినిమాను మిస్ అయిన సినీ ప్రేక్షకులకు ఇప్పుడు తమ ఇళ్లలో కూర్చొని చూసే అవకాశం లభించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కిష్కిందాపురి". ఇందులో తనికెళ్ల భరణి,...
Read More...
National  International  

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి — చైనా సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊరట వాషింగ్టన్, అక్టోబర్ 17: బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న అస్థిరతను పెట్టుబడిదారులు అధిగమించడంతో, అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొంత స్థిరతను పొందాయి. చైనాపై అదనపు సుంకాలను కొనసాగించకపోవచ్చని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో కొంత ఉపశమనం తీసుకువచ్చాయి. యూరోపియన్ ఉదయం ట్రేడింగ్‌లో ...
Read More...
Local News 

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?  - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?  - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి. సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు):   తెలంగాణలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయిస్తూ, బిజెపిని గెలిపిస్తే  బీసీ అభ్యర్థియే  ముఖ్యమంత్రి అని బిజెపి జాతీయ నాయకత్వం ప్రకటించిన సందర్భంలో ఏలాంటి మద్దతు చేయని బిఆర్ఎస్ పార్టీకి చెందిన కవితకు బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదని బిజెపి రాష్ట్ర ఆమె...
Read More...
Local News 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి   సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు) :    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం సికింద్రాబాద్ లో ఆందోళన నిర్వహించారు. ప్యారడైజ్ నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి, అక్కడ రెవిన్యూ అధికారులకు ఈసందర్బంగా...
Read More...
State News 

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

బీసీ బంద్ శాంతియుతంగా  జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్...
Read More...
National  Crime  State News 

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు బందూకు వదిలి రాజ్యాంగాన్ని స్వీకరించిన వారందరికీ స్వాగతం - సీఎం సాయి  జగదల్‌పూర్, అక్టోబర్ 17: మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కళ్ళపల్లి వాసుదేవరావు తో సహా 210 మంది నక్సల్స్ లొంగిపోవడం ఈవారం జరిగిన మరో పెద్ద సంఘటన మొన్న మహారాష్టలో మల్లోజుల నాయకత్వంలో 60 మంది లొంగిపోయారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో...
Read More...
Local News 

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం    బెల్లంపల్లి అక్టోబర్ 17(ప్రజా మంటలు)బెల్లంపల్లి జిల్లా కేంద్రంలో మారుతి గార్డెన్స్ కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

శ్రీ అభయాంజనేయ స్వామి  ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ 

శ్రీ అభయాంజనేయ స్వామి  ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 17 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండలం లోని అగ్గిమల్ల గ్రామంలో శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయ‌ నవగ్రహ, ద్వజ స్తంభ యంత్ర ప్రతిష్ఠ, కలశ స్థాపన, శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తి, కలశ స్థాపన, ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు శాలువ తొ...
Read More...
Opinion 

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?

జస్టిస్ ఫర్ బీసీస్ హైదరాబాదు, అక్టోబర్ 17:ఈరోజు తెలంగాణలో "జస్టిస్ ఫర్ బీసీస్" అంటూ బంద్ పెట్టారట. వినడానికి గొప్పగా ఉంది, కానీ లోపల చూశారంటే — బీసీ అభివృద్ధి పేరుతో మళ్లీ రాజకీయ బల్లెంలు, మైక్‌లు మాత్రమే మోగాయి. చరిత్రలో ఎన్నిసార్లు "బీసీలకు న్యాయం" అనే పాట విన్నామో లెక్కలేదు. కానీ ప్రతిసారి లాభం ఎవరికి అంటే...
Read More...