జె ఎన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇళ్లస్థలాల భూమి అప్పగింత
On
జె ఎన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇళ్లస్థలాల భూమి అప్పగింత
హైదారాబాద్ సెప్టెంబర్ 08:
సమాజానికి డాక్టర్లు జర్నలిస్టులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి చెందిన 1100 లమంది జర్నలిస్టులకు చెందిన భూమిని ఆ సొసైటి నాయకులకు అందజేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల కు చెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారని, జర్నలిస్టులు సమాజాన్ని బాగు చేసే డాక్తర్లని,నిష్పక్షపాతంగా ఉండాలని అన్నారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయంలోనే జర్నలిస్టు లకు ఇల్లాస్థలాలు ఇచ్చారని, ఇంకా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ సంచాలకులు హన్మంతు రావు, సీనియర్ జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం
Published On
By Spl.Correspondent
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన రాజకీయ పరిణామం కాదు. హైదరాబాద్ నగర రాజకీయ ధోరణులు, పార్టీల అంతర్గత బలాబలాలు, నాయకత్వ నిర్ణయాలు, క్షేత్రస్థాయి సమీకరణలు — ఇవన్నింటినీ ప్రతిబింబించే కీలక సంఘటనగా ఈ ఉప ఎన్నిక నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం వ్యక్తిగత కృషి, క్రమశిక్షణ,... తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
సుప్రీంకోర్టు తీర్పు... జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు
Published On
By From our Reporter
జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.... పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం
Published On
By From our Reporter
పుణె, నవంబర్ 13 (ప్రజా మంటలు):
ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై పుణె నగర అవుట్స్కర్ట్స్లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదం నవలే బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ఒక కారు రెండు భారీ కంటెయినర్ ట్రక్కుల మధ్య నలిగిపోవడంతో, అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో... అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను... అందెశ్రీ - నీ కీర్తి మా స్ఫూర్తి
Published On
By From our Reporter
నీ కీర్తి మా స్ఫూర్తి
-- చెన్నాడి వెంకటరమణారావు 9912114028-
తెలుగువారికి కీర్తిభావి తరము స్ఫూర్తిమనిషి మనిషిలో ఆర్తివసివాడని కవితామూర్తిజాతి కులములనెవ్వడడిగేనువిశ్వకవిగా ఎదను నింపుకున్నరు నిన్నుమనిషి జాతికి నువ్వు శివుని మూడో కన్నుమరువలేము నిన్నుఎందరెందరో మరెందరెందరోనీ పాటను పలవరించుతారుకాలమున్నన్నాళ్ళు తెలుగు కాళిదాసుగ... వారాసిగూడ లో వ్యక్తి అదృశ్యం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వీదెం రాఘవేందర్ (38) అనే యువకుడు వారాసిగూడ పీఎస్ పరిధిలోని సంజీవపురం ప్రాంతంలో తండ్రి జగన్నాథం(84) తో కలసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 4న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్ళిన రాఘవేందర్... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు.
Published On
By From our Reporter
.సికింద్రాబాద్, నవంబర్ 13 (ప్రజామంటలు):
ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యాముందస్తు భద్ర తా చర్యలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్,జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు.ప్రయాణీకుల లగేజీలు,ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలలో బ్లేజ్ అనే స్నిప్ప ర్ డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని... మొక్క జొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Published On
By From our Reporter
వెయ్యి క్వింటల్ల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసాం.. మొక్కజొన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి..మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడం వలన శ్రీరాముల పల్లె... శ్రీ మల్లికార్జున దేవస్థానం స్వామి జాతర టెండర్లకు ఆహ్వానం.
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 13 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన టెండర్లను ఈనెల 15,వ శనివారం ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు పత్రికా ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో గల ప్రసిద్ద శ్రీ మల్లికార్జున స్వామి
కావున... జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు... జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్
మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు... 