"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం

On

అల్లే రమేష్.సిరిసిల్ల  :సెల్: 9030391963.

       కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట  పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు మీకిందోళ్లు  వచ్చి చాలాసేపు ఐతుంది. మిరత్తే ..అంటూ చేయ్యిల్ గట్టుకొని నిలబడ్డాడు. ఛల్ నేనస్తున్న నువ్ నడువు అంకుకుంట కుర్శిలకెళ్ళ లేసిండు...

      మస్తు పెద్దాగున్నాకోటిర్ల  చేయికిందోల్లంత కుసోని ఉన్నారు.బాపును సూడంగనే దండం పెట్టిండు.బాపు కండ్లతోని సుసుకుంట తలకాయ ఉపి కుసోమన్నాడు. కుర్శిలకుసోని మల్లొక్కసారి అందర్నీ  చూసిండు.చిన్నగా నవ్వుకుంటూ ఎంజెద్దా మొ చెప్పుండ్రి.అన్నాడు.కష్టపడి రసుకొచ్చిన కాయిధలు పట్టుకొని ఓ సారు చెప్పటానికి లేశిండు.బాపు కండ్లతొని సైగజేసి కుసో అన్నాడు.ఎంజెప్పిన ఇనడు . మళ్ళమిధికెల్లి చేప్పుమని ఎందుకు అడుగుతాడో అని లోపలోపట అనుకుంటున్నారు.గంటల గంటలు ముచ్చట్లు పెట్టిండు.. ఈగలేవ్వుండ్రి. ఉత్తయా ప్రేసొల్లను పిలువురా అన్నాడు...

            గుడిసె ముందు ఒకటే హడావుడి.కోడి ఉంటాధా? పోతాధా.. బిడ్డలు ఇగరొడ్లమిధనే ఉంటారా..అడగకపోయినా లక్షప్రశ్ణలు విలేకరుల సుట్టూ తిరుగుతున్నాయి.చేప్పింది రాసుకోవడానికి పెన్నులు,చూపించటానికి కెమెరాలు సిద్దం చేసుకున్నారు.ఇంతట్లానే బాపు కిందోళ్లందరిని ఎంబడి తీసుకొని వ చ్చిండు.అందర్నీ చూసి ఓసారి నవ్విండు. తల్కయే ఉపుకుంట మాట్లాడు డు సురువు జేసిండు. బిద్దలేమన్న పరయోళ్ళ.. మవొల్లే. ఇన్నొద్దులు  వానిమటలు వినిమాటలు విని ఖరబైండ్రు. కోడిని సదుకుంటం. బిడ్డల్ని అరూసుకుంటం...కోడి బతుకుటనికి పైసాలిస్తం.
మునుపటి లెక్క ఆడొకడు ఇడొకడు సంఘాలు గింగాలు అనుటానికి లేదు.అందరం కలసి ఒక కుటుంబం అన్నాడు.అని బాపు అందరి దిక్కు ఓసారి సుసిండు..ఎప్పుడెప్పుడు బ్రేకుంగులు ఏద్దామ అన్నా తోందరల ఉన్నారు.బాపు మల్లోసారి అందర్నీ సూసిండు.ఇగో కోడి బతుకలంటే వట్టిగైతధా..అందుకే ఇకనించి ధరలు జేర పెంచుతాం..మాల్లోక్కసారి ఇంటికిద్దరు బిడ్డల్ని బోజిననికి పిలిచి మాట్లాడు తా...అని లేసిం డు..బాపు చేయ్యికిందోల్లకు ఒక్కసారి కండ్లు బైర్లు కమ్మాయి.కోడి కోతకే సదుడు మతోనిగాధు ... ప్రైవేట్ పారం లకు పంపుడే ఎట్లా జెద్దమని గంటలకు గంటలు ముచ్చట్లు పెట్టిండు.గట్లనే చెప్పింది చెప్పినట్లు రాసుకొని పోయి పోధుందాక కొర్తుకడ పైడిగపులు పడి మాటలు కూడా పడితిమని నరజైండ్రు.ముంగిట పెద్దుర్ల జాతరలు ,ధరలను ముందు చూపు తో ముందిగాలనే పెంచేసి ఎవ్వడు నోరుతెరువకుంట చేసిన బాపు తెలివితేటలను మెచ్చుకుంటూ ఉండలేక పోయిండ్రు.టీవీ లాల్ల ఒకటే లొల్లి. బాపు కనికరించిండు.బిడ్డలు కష్టాలు తిరినై అంటూ ఈ లోల్లిల ధరలు పెంచిన సంగతి.ఒక్క  డిమాండును కూడా పరిస్కరించని సంగతి ఏ ములకో పోయింది...

           ఇంటికి ఇద్దరి గుడిసెకాడికి వచ్చిండ్రు.బాపు ముచ్చట్లు పెట్టిండు.ఏం పికర్ లేదు. ఇంచు  గూడ ప్రైవేటు కు పోనియ్య.ఇకనుంచి మిరునేను ఒకటె అందరం కలిసి దేశంలంనే  మంచి కొడిగా జెద్ధం. మీకు జీతాలు కూడా ఇస్తాం.. కొట్లాడిన ప్పటి జితలుకుడ ఇస్తా....కొందరు బిడ్డలు సచిండ్రట..వాళ్లకు కొన్ని పైసలిస్తం.నౌకర్లు గూడ ఇస్తా...ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పుక పోతుండు బాపు.... చల్ ఇగ మీరు కోడి సంగతి సుడిపొంద్రని బిడ్డలను పన్పిండు.చల్ ఉరికుండ్రి . జాతరలు సంగతి సుడుమని కిందొల్ల దిక్కు సుసిండు.ఇప్పటి దాకా చెప్పుక పోయిన బేతాళుడు ఒక్కసారి ఆగి విక్రమార్కుడి మోకంలోకి చూసిండు.. విక్రమార్కుడు బిరిపోయి కన్పించిండు.. విక్రమార్క కోడిని సంపుతడనుకున్న బాపు ఎందుకు బతికిచిండు.? అసలు బాపు మనసుల ఏమున్నది?  తెలిసి కూడా చెప్పలేదానుకో నువ్వు అదే కొల్లపరంలా కోడి వైతవ్..అని ఉరికిపోయి చెట్టె కిండు..ఎన్నో కథలు ఏతలు విన్న విక్రమార్కుడు.సమాధానాలు జెప్పిండు..ఎందుకో ఈ కథ విన్న విక్రమార్కుడి కి సుక్కలు కనిపించినయి..కండ్లు తిరుగుతున్నాయని అక్కడనే కూలబడ్డాడు......

(పేర్లు కల్పితం.పరిస్థితులు యదార్థం.. డిసెంబర్ 3-2019. FB నుండి)

Join WhatsApp

More News...

National  Comment 

"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం

అల్లే రమేష్.సిరిసిల్ల  :సెల్: 9030391963.               కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట  పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు                   మునుపటి...
Read More...
Local News 

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు స్వాగతం పలికిన ఎస్సై దివ్య
Read More...
Local News 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య)    గొల్లపల్లి డిసెంబర్   02 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలో మూడో విడత  జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు...
Read More...

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_  7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్     .  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే  విషయాన్ని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)    ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా...
Read More...

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం    మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్) రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా  ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి...
Read More...
National  State News 

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్‌ఫోన్లలో Sanchar Saathi యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి...
Read More...
National  Opinion 

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ ) --డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555. సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో...
Read More...

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం...
Read More...
Local News  State News 

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు): హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ సికింద్రాబాద్,  డిసెంబర్ 02 (ప్రజా మంటలు): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు...
Read More...

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము  దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,  మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా...
Read More...