"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం
అల్లే రమేష్.సిరిసిల్ల :సెల్: 9030391963.
కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు మీకిందోళ్లు వచ్చి చాలాసేపు ఐతుంది. మిరత్తే ..అంటూ చేయ్యిల్ గట్టుకొని నిలబడ్డాడు. ఛల్ నేనస్తున్న నువ్ నడువు అంకుకుంట కుర్శిలకెళ్ళ లేసిండు...
మస్తు పెద్దాగున్నాకోటిర్ల చేయికిందోల్లంత కుసోని ఉన్నారు.బాపును సూడంగనే దండం పెట్టిండు.బాపు కండ్లతోని సుసుకుంట తలకాయ ఉపి కుసోమన్నాడు. కుర్శిలకుసోని మల్లొక్కసారి అందర్నీ చూసిండు.చిన్నగా నవ్వుకుంటూ ఎంజెద్దా మొ చెప్పుండ్రి.అన్నాడు.కష్టపడి రసుకొచ్చిన కాయిధలు పట్టుకొని ఓ సారు చెప్పటానికి లేశిండు.బాపు కండ్లతొని సైగజేసి కుసో అన్నాడు.ఎంజెప్పిన ఇనడు . మళ్ళమిధికెల్లి చేప్పుమని ఎందుకు అడుగుతాడో అని లోపలోపట అనుకుంటున్నారు.గంటల గంటలు ముచ్చట్లు పెట్టిండు.. ఈగలేవ్వుండ్రి. ఉత్తయా ప్రేసొల్లను పిలువురా అన్నాడు...
గుడిసె ముందు ఒకటే హడావుడి.కోడి ఉంటాధా? పోతాధా.. బిడ్డలు ఇగరొడ్లమిధనే ఉంటారా..అడగకపోయినా లక్షప్రశ్ణలు విలేకరుల సుట్టూ తిరుగుతున్నాయి.చేప్పింది రాసుకోవడానికి పెన్నులు,చూపించటానికి కెమెరాలు సిద్దం చేసుకున్నారు.ఇంతట్లానే బాపు కిందోళ్లందరిని ఎంబడి తీసుకొని వ చ్చిండు.అందర్నీ చూసి ఓసారి నవ్విండు. తల్కయే ఉపుకుంట మాట్లాడు డు సురువు జేసిండు. బిద్దలేమన్న పరయోళ్ళ.. మవొల్లే. ఇన్నొద్దులు వానిమటలు వినిమాటలు విని ఖరబైండ్రు. కోడిని సదుకుంటం. బిడ్డల్ని అరూసుకుంటం...కోడి బతుకుటనికి పైసాలిస్తం.
మునుపటి లెక్క ఆడొకడు ఇడొకడు సంఘాలు గింగాలు అనుటానికి లేదు.అందరం కలసి ఒక కుటుంబం అన్నాడు.అని బాపు అందరి దిక్కు ఓసారి సుసిండు..ఎప్పుడెప్పుడు బ్రేకుంగులు ఏద్దామ అన్నా తోందరల ఉన్నారు.బాపు మల్లోసారి అందర్నీ సూసిండు.ఇగో కోడి బతుకలంటే వట్టిగైతధా..అందుకే ఇకనించి ధరలు జేర పెంచుతాం..మాల్లోక్కసారి ఇంటికిద్దరు బిడ్డల్ని బోజిననికి పిలిచి మాట్లాడు తా...అని లేసిం డు..బాపు చేయ్యికిందోల్లకు ఒక్కసారి కండ్లు బైర్లు కమ్మాయి.కోడి కోతకే సదుడు మతోనిగాధు ... ప్రైవేట్ పారం లకు పంపుడే ఎట్లా జెద్దమని గంటలకు గంటలు ముచ్చట్లు పెట్టిండు.గట్లనే చెప్పింది చెప్పినట్లు రాసుకొని పోయి పోధుందాక కొర్తుకడ పైడిగపులు పడి మాటలు కూడా పడితిమని నరజైండ్రు.ముంగిట పెద్దుర్ల జాతరలు ,ధరలను ముందు చూపు తో ముందిగాలనే పెంచేసి ఎవ్వడు నోరుతెరువకుంట చేసిన బాపు తెలివితేటలను మెచ్చుకుంటూ ఉండలేక పోయిండ్రు.టీవీ లాల్ల ఒకటే లొల్లి. బాపు కనికరించిండు.బిడ్డలు కష్టాలు తిరినై అంటూ ఈ లోల్లిల ధరలు పెంచిన సంగతి.ఒక్క డిమాండును కూడా పరిస్కరించని సంగతి ఏ ములకో పోయింది...
ఇంటికి ఇద్దరి గుడిసెకాడికి వచ్చిండ్రు.బాపు ముచ్చట్లు పెట్టిండు.ఏం పికర్ లేదు. ఇంచు గూడ ప్రైవేటు కు పోనియ్య.ఇకనుంచి మిరునేను ఒకటె అందరం కలిసి దేశంలంనే మంచి కొడిగా జెద్ధం. మీకు జీతాలు కూడా ఇస్తాం.. కొట్లాడిన ప్పటి జితలుకుడ ఇస్తా....కొందరు బిడ్డలు సచిండ్రట..వాళ్లకు కొన్ని పైసలిస్తం.నౌకర్లు గూడ ఇస్తా...ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పుక పోతుండు బాపు.... చల్ ఇగ మీరు కోడి సంగతి సుడిపొంద్రని బిడ్డలను పన్పిండు.చల్ ఉరికుండ్రి . జాతరలు సంగతి సుడుమని కిందొల్ల దిక్కు సుసిండు.ఇప్పటి దాకా చెప్పుక పోయిన బేతాళుడు ఒక్కసారి ఆగి విక్రమార్కుడి మోకంలోకి చూసిండు.. విక్రమార్కుడు బిరిపోయి కన్పించిండు.. విక్రమార్క కోడిని సంపుతడనుకున్న బాపు ఎందుకు బతికిచిండు.? అసలు బాపు మనసుల ఏమున్నది? తెలిసి కూడా చెప్పలేదానుకో నువ్వు అదే కొల్లపరంలా కోడి వైతవ్..అని ఉరికిపోయి చెట్టె కిండు..ఎన్నో కథలు ఏతలు విన్న విక్రమార్కుడు.సమాధానాలు జెప్పిండు..ఎందుకో ఈ కథ విన్న విక్రమార్కుడి కి సుక్కలు కనిపించినయి..కండ్లు తిరుగుతున్నాయని అక్కడనే కూలబడ్డాడు......
(పేర్లు కల్పితం.పరిస్థితులు యదార్థం.. డిసెంబర్ 3-2019. FB నుండి)
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి... ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు... మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ మార్చ్ 02 (ప్రజా మంటలు):
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం... తెలంగాణ విద్యా కమిషన్పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి... కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి
జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి... అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు
కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.
కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా
ఆయన... ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... 