డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

On
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్

జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :

పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం,  మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని

గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా  కలెక్టర్  కమిషనర్ ని ఆదేశించారని అన్నారు. 

అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.

520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
 న్యాక్  సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి  రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ  గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.

టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.

బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.

జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ  లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్‌లో కలకలం

ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్‌లో కలకలం లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10: 2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్‌లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. 2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు...
Read More...
Crime  State News 

పిల్లల సిరప్‌పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు

పిల్లల సిరప్‌పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు): పిల్లలకు ఉపయోగించే Almont-Kid Syrup విషయంలో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారు చేసిన ఈ...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు...
Read More...
State News 

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం...
Read More...

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం  జనవరి 9 (ప్రజా మంటలు): నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని...
Read More...
Crime  State News 

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్

వీడియో కాల్‌లో తుపాకులతో బెదిరింపులు… ముగ్గురు అరెస్ట్ కోరుట్ల జనవరి 09 (ప్రజా మంటలు): కోరుట్ల పట్టణంలో వీడియో కాల్ ద్వారా తుపాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… కోరుట్ల పట్టణంలోని “కోరుట్ల సెల్ పాయింట్ అసోసియేషన్” పేరిట మార్త శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగడ్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ బిజినెస్...
Read More...
State News 

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు): గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక...
Read More...

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మిక తనకీ చేసిన ఇంటర్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్   జగిత్యాల జనవరి 9 (ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఆకస్మిక తనిఖీ కి వచ్చిన స్పెషల్ ఆఫీసర్  రమణ రావు  జగిత్యాల జిల్లాలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రాబోయే ఐ పి ఈ మార్చ్ 2026 అండ్  ప్రాక్టికల్ ఎగ్జామ్స్  కు సంబంధించిన మౌలిక...
Read More...

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన  టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 9( ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.   ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో
Read More...

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ

ఓసిలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి  ఓసి జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్న, సిరిసిల్ల రాజేంద్ర శర్మ  ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో బైక్ ర్యాలీ    జగిత్యాల జనవరి 9 ( ప్రజా మంటలు) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న సిరిసిల్ల రాజేంద్ర శర్మ లు  కేంద్ర రాష్ట్ర...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్

కొండగట్టు అగ్ని ప్రమాద  బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ     చెక్కుల కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ కొండగట్టు జనవరి 9 ( ప్రజా మంటలు)మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో జరిగిన ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
Local News 

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి

అరగుండాల ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్, జనవరి 09 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్టు ముత్తడి ప్రాంతాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల ప్రాజెక్టు స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో పాటు కాలువ మరమ్మత్తుల అవసరాన్ని రైతులు తన దృష్టికి తీసుకురావడంతో, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించి తక్షణ చర్యలు చేపట్టించినట్లు...
Read More...