కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు
On
కాళోజీ అవార్డు ఎంపిక కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ సెప్టంబర్ 02 :
2024కు గానూ ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ప్రముఖ కవి అందెశ్రీ గారి అధ్యక్షతన ఒక కమిటీ నియామకమైంది. సాహితీ ప్రముఖులు ఏనుగు నర్సింహారెడ్డి గారు, సంగనభట్ల నర్సయ్య గారు, పొట్లపల్లి శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులుగా, మామిడి హరికృష్ణ గారు మెంబర్ కన్వీనర్ గా వ్యవహారిస్తారు.
భాషా సాంస్కృతిక విభాగం సిఫార్సులతో ఈ మేరకు కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాకవి 'పద్మభూషణ్ 'కాళోజీ నారాయణరావు గారి పేరుమీద ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By From our Reporter

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం
Published On
By From our Reporter

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు
Published On
By From our Reporter

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
Published On
By Siricilla Rajendar sharma

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
Published On
By From our Reporter
