కొండోజు నరసింహ చారి హైదరాబాద్ లో చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల లో దుకాణాల బంద్.
(రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 17 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో స్వర్ణకారుల సంఘం నాయకులు కొండోజు నరసింహ చారి మంగళ వారం చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల స్వర్ణకారులు దుకాణాలు మంగళవారం ఉదయం 9 గంటలకు నుంచి బంద్ పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఎక్కడో దొంగలు ఎత్తుకొచ్చిన బంగారం మీరు కొన్నారని పోలీస్ అధికారులు స్వర్ణకారులను వేధించడం తగదన్నారు.
దొంగ బంగారం రికవరీ కోసం స్వర్ణకారులను పోలీస్ లు వేధించి అక్రమంగా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బంగారం అమ్మడానికి వచ్చిన వ్యక్తి దొంగ నా ... దొర నా .... అతను బంగారం ఎక్కడి నుండి తెచ్చారో మాకు ఎలా తెలుస్తుంది అని వాపోయారు.
గత ప్రభుత్వం మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఈ ప్రభుత్వం అయినా స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని కోరారు.
ఈ నిరసన లో జిల్లాలోని వివిధ ప్రాంతాల స్వర్ణకారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
