కొండోజు నరసింహ చారి హైదరాబాద్ లో చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల లో దుకాణాల బంద్.
(రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 17 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో స్వర్ణకారుల సంఘం నాయకులు కొండోజు నరసింహ చారి మంగళ వారం చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల స్వర్ణకారులు దుకాణాలు మంగళవారం ఉదయం 9 గంటలకు నుంచి బంద్ పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఎక్కడో దొంగలు ఎత్తుకొచ్చిన బంగారం మీరు కొన్నారని పోలీస్ అధికారులు స్వర్ణకారులను వేధించడం తగదన్నారు.
దొంగ బంగారం రికవరీ కోసం స్వర్ణకారులను పోలీస్ లు వేధించి అక్రమంగా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బంగారం అమ్మడానికి వచ్చిన వ్యక్తి దొంగ నా ... దొర నా .... అతను బంగారం ఎక్కడి నుండి తెచ్చారో మాకు ఎలా తెలుస్తుంది అని వాపోయారు.
గత ప్రభుత్వం మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఈ ప్రభుత్వం అయినా స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని కోరారు.
ఈ నిరసన లో జిల్లాలోని వివిధ ప్రాంతాల స్వర్ణకారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
