జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.
- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....
జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.
జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.
సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు.
మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.
జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
 ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...
                        ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...                    కరీంనగర్లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
 కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...
                        కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...                    ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ లకు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుల నివాళులు
 జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...
                        జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...                    మహిళల వన్డే ప్రపంచకప్ 2025: సెమీస్లో ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా ఘన విజయం
 ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...
                        ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...                    నవంబర్ 4న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్ - గోడ పత్రిక ఆవిష్కరణ
 సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...
                        సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...                    కొండగట్టు అంజన్న ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు
 కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...
                        కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...                    ముంబై హోస్టేజ్ డ్రామా: పవై స్టూడియోలో రోహిత్ ఆర్యా చేసిన భయంకర ఆట!
 భయపడిన పిల్లలు – తల్లిదండ్రుల కన్నీరు
పోలీసుల సమయస్ఫూర్తితో పిల్లలు క్షేమం
ముంబై అక్టోబర్ 30 (ప్రజా మంటలు):ముంబైలోని పవై ప్రాంతం గురువారం నాటికి నేరప్రపంచం తలకిందులు చేసే విధంగా మారింది. యూట్యూబర్ మరియు RA స్టూడియో నిర్వాహకుడైన రోహిత్ ఆర్యా ‘ఆడిషన్’ పేరుతో చిన్నారులను తన స్టూడియోకు పిలిపించి హోస్టేజ్ డ్రామా సృష్టించాడు....
                        భయపడిన పిల్లలు – తల్లిదండ్రుల కన్నీరు
పోలీసుల సమయస్ఫూర్తితో పిల్లలు క్షేమం
ముంబై అక్టోబర్ 30 (ప్రజా మంటలు):ముంబైలోని పవై ప్రాంతం గురువారం నాటికి నేరప్రపంచం తలకిందులు చేసే విధంగా మారింది. యూట్యూబర్ మరియు RA స్టూడియో నిర్వాహకుడైన రోహిత్ ఆర్యా ‘ఆడిషన్’ పేరుతో చిన్నారులను తన స్టూడియోకు పిలిపించి హోస్టేజ్ డ్రామా సృష్టించాడు....                    ఘనంగా శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం ప్రత్యేక వేడుకలు
 జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం  పురస్కరించుకొని గురువారం రోజున స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.
స్వామివారి జన్మనక్షత్రం ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని...
                          
జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం  పురస్కరించుకొని గురువారం రోజున స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.
స్వామివారి జన్మనక్షత్రం ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని...                    యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి_అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
 జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్
గురువారం జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో గృహనిర్మాణ శాఖ, మున్సిపల్, ఎంపిడివో అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు....
                        జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్
గురువారం జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో గృహనిర్మాణ శాఖ, మున్సిపల్, ఎంపిడివో అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు....                    తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు – సిట్ దర్యాప్తులో భారీ కుట్ర వెలుగులోకి
 టీటీడీ అధికారుల నిర్లక్ష్యం లేదా కుట్రలో భాగస్వామ్యం
తిరుమల, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదమైన లడ్డూలో ఉపయోగించిన నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణల కేసులో కీలక మలుపు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త వివరాలను బయటపెట్టింది.
సిట్ విచారణలో ...
                        టీటీడీ అధికారుల నిర్లక్ష్యం లేదా కుట్రలో భాగస్వామ్యం
తిరుమల, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదమైన లడ్డూలో ఉపయోగించిన నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణల కేసులో కీలక మలుపు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త వివరాలను బయటపెట్టింది.
సిట్ విచారణలో ...                    పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
 జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష
  విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ వెంకట్ రావు, ఏ.ఎస్.ఐ లు బాలాజీ,గజేంధర్,హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్,  గార్లను ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన  ఎస్పీ  
  జిల్లా
పదవి...
                        జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష
  విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ వెంకట్ రావు, ఏ.ఎస్.ఐ లు బాలాజీ,గజేంధర్,హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్,  గార్లను ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన  ఎస్పీ  
  జిల్లా
పదవి...                    శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.
 ధర్మపురి అక్టోబర్ 30(ప్రజా మంటలు)   భద్రత చర్యలో భాగంగా ధర్మపురి పట్టణం లో పాన్ షాప్,కిరాణా షాప్ లలో పోలీసు నార్కోటిక్   జాగిలాలతో, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు
జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం, మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి...
                        ధర్మపురి అక్టోబర్ 30(ప్రజా మంటలు)   భద్రత చర్యలో భాగంగా ధర్మపురి పట్టణం లో పాన్ షాప్,కిరాణా షాప్ లలో పోలీసు నార్కోటిక్   జాగిలాలతో, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు
జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం, మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి...                    
 
         
         
         
        