కరీంనగర్లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.”
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.
ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని”డిమాండ్ చేశారు.
ఆమె ఇంకా ఇలా అన్నారు
- “తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”
- “రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”
- “మిల్లర్లు 17% తేమ శాతం కండిషన్ పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.”
“ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదేమిటి? కలెక్టర్ గారు, అధికారులు ఏం చేస్తున్నారని?”కవిత ప్రశ్నించారు
ఆమె రైతుల తరఫున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడంలో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్గా మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి” అని పేర్కొన్నారు.
ఇక కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతూ “భూమి దస్తావేజులు లేవన్న కారణంతో కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఇది అన్యాయం.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు” అన్నారు.
కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి —“వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు ఒరిగిపోయాయి. పంట కోతకే అవకాశం లేదు.ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన పరిహారం చెల్లించాలి.
రూ.10 వేల పరిహారం సరిపోదు — రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.” అని అన్నారు.
“రైతులు అన్ని విధాలుగా దెబ్బతింటున్నారు. బోనస్ ఇవ్వలేదు, వర్షాలు నష్టం చేశాయి, కూలీలు అందుబాటులో లేరు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతులను ఆదుకోవాలి,” అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందాం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
 జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహణ
. 
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా  దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను...
                        జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహణ
. 
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా  దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను...                    నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ
 జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా...
                        జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా...                    ముంతా తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలి –బీజేపీ నాయకుడు రామ్ గోపాల్ రెడ్డి
 హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...
                        హుస్నాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.
రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్...                    హర్యానా విశ్వవిద్యాలయంలో మహిళలను అవమానించిన ఘటన
 రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్తక్లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....
                        రుతుక్రమం నిరూపించమని బలవంతం!
చండీగఢ్ (హర్యానా), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
హర్యానా రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయంలో మహిళా ఉద్యోగులను అవమానకర పరిస్థితుల్లోకి నెట్టిన ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రోహ్తక్లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా క్లీనర్లు తమ రుతుక్రమం (periods) సమయంలో సెలవు తీసుకున్నందుకు సూపర్వైజర్లు వారిని విచారణ పేరుతో వేధించారు....                    ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ చైర్మన్ పదవి – బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు హోదా
.jpg) హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...
                        హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, బోధన్ ఎమ్మెల్యే బి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ...                    అజహరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం
 హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...
                          
హైదరాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనకు పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు...                    జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
 ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...
                        ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు,...                    కరీంనగర్లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
 కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...
                        కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను...                    ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ లకు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుల నివాళులు
 జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...
                        జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి...                    మహిళల వన్డే ప్రపంచకప్ 2025: సెమీస్లో ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా ఘన విజయం
 ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...
                        ముంబయి అక్టోబర్ 31:
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్లిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. ముంబయిలో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది.
🏏 మ్యాచ్ వివరాలు
టాస్: ఆస్ట్రేలియా...                    నవంబర్ 4న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్ - గోడ పత్రిక ఆవిష్కరణ
 సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...
                        సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...                    కొండగట్టు అంజన్న ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు
 కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...
                        కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...                    
