జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

- కొప్పుల రాజ్ కుమార్ చావుకు డిఎంహెచ్ ఓ నే బాధ్యుడు.

On
జగిత్యాల డిఎంహెచ్ ఓ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు )

 

జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ ఎస్.వినోద్ కుమార్ లకు మృతుడు కొప్పుల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు మాట్లాడుతూ....

జగిత్యాల జిల్లా కేంద్రంలోని 104 లో డ్రైవర్ గా పని చేసే కొప్పుల రాజ్ కుమార్ (56) అనే వ్యక్తి ఇటీవల మృతి చెందడానికి డిఎంహెచ్ ఓ పుప్పాల శ్రీధర్ తలపెట్టిన పని ఒత్తిడే కారణం అని వారు ఆరోపించారు. ఎలాంటి విరామం లేకుండా పని చెపుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం వల్లనే కొప్పుల రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని వారు వివరించారు.

జగిత్యాల పట్టణ పోలీసులు డిఎంహెచ్ ఓ శ్రీధర్ పై పలు సెక్షన్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల వారు తీవ్రంగా మండి పడ్డారు. అంతే కాకుండా హాండిసి పెటేడ్ బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్పడం సిగ్గు చేటన్నారు.

సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారిక సమావేశాలలో పాల్గొన్న పుప్పాల శ్రీధర్ ను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

పోలీసులు ముద్దాయికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే డిఎం హెచ్ ఓ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలన్నారు. 

మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ... రూ.50 లక్షల ఎక్స్ గ్రెషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ర్ట కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నేషనల్ అట్రాసిటీస్ ప్రివెన్సివ్ పోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావెల గంగాధర్, జిల్లా అధ్యక్షులు కాయితి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెలవులో వెళ్ళిన డిఎం హెచ్ వో.

జగిత్యాల డిఎం హెచ్ వో పుప్పాల శ్రీధర్ ఈ నెల 15 నుండి 30 తేది వరకు అనారోగ్య కారణాల వలన సెలవులో వెళ్లినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డా.శమియోద్దీన్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు): మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది. జనరల్ (ఓపెన్) వార్డులు వార్డు నంబర్లు 01, 03, 17, 21, 23 మొత్తం : 5 వార్డులు జనరల్ – మహిళ వార్డులు వార్డు...
Read More...
State News 

తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు

 తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు  ) BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు 🔹 BC మహిళ మున్సిపాలిటీ ఎల్లందు జగిత్యాల కామారెడ్డి బాన్సువాడ...
Read More...
State News 

జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు

జగిత్యాల బిసి మహిళా,  కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్‌రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది. జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్...
Read More...

రాయికల్ మున్సిపాలిటీ – వార్డు రిజర్వేషన్లు

రాయికల్ మున్సిపాలిటీ – వార్డు రిజర్వేషన్లు రాయికల్, జనవరి 17  (ప్రజా మంటలు): రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, వాటికి సంబంధించి వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 🔹 వర్గాల వారీగా రిజిస్ట్రేషన్  వర్గం వార్డులు SC జనరల్ 01 ST జనరల్ 01 BC జనరల్ 02 BC మహిళ 02 జనరల్ 02 జనరల్ మహిళ 04...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపాలిటీ : SC & BC వార్డు రిజర్వేషన్లు

జగిత్యాల మున్సిపాలిటీ : SC & BC వార్డు రిజర్వేషన్లు జగిత్యాల, జనవరి 17  (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి వార్డు వారీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో SC, BC వర్గాలకు కేటాయించిన జనరల్–మహిళ వార్డులు రాజకీయంగా కీలకంగా మారాయి.  వర్గాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి.ఎస్టీ వార్డ్ :  టి ఆర్ నగర్‌SC (ఎస్సీ) వార్డులు –...
Read More...

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి సూర్యాపేట, జనవరి 17 – ప్రజా మంటలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందారు. నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రభుత్వ...
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత

సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత హైదరాబాద్, జనవరి 17  (ప్రజా మంటలు): సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన “సికింద్రాబాద్ బచావో ర్యాలీ” ఉద్రిక్తతకు దారి తీసింది. నల్ల జెండాలు, గులాబీ కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు ర్యాలీగా కదిలాయి. ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు....
Read More...
Today's Cartoon 

Today's Cartoon 

Today's Cartoon  Today's Cartoon 
Read More...
Local News  State News 

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు

సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు నిర్మల్  జనవరి17 (ప్రజా మంటలు): తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు.. నీటి ప్రాజెక్టులు – పేర్లు,...
Read More...

సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు:

సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు: నిర్మల్, జనవరి 17 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన అంతర్గత సంకేతాలు ఇచ్చినప్పటికీ,...
Read More...
National  State News 

భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు.
Read More...

ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు) భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరిశీలనలో  జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Read More...