నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...

On
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమల వికాసం...

కార్యకర్తలు శ్రమ వెలకట్టలేనిది..డాక్టర్ బోగ శ్రావణి
జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా మరియు  భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా బుధవారం జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల్ పట్టణంలో స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు

ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ....

నరేంద్రమోదీ ని ఆశీర్వదిస్తూ ధర్మపురి అరవింద ని  మరోసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించిన పార్లమెంట్ ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలన్నారు

పార్లమెంట్ మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ పక్రియలో పాల్గొన్నారు,
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన "నారీ శక్తి వందన్" బిల్లుకి అభినందన గా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని పేర్కొన్నారు.

వారికి యువత కూడా పెద్ద ఎత్తున బిజెపి వైపు మొగ్గు చూపడం జరిగిందిన్నారు.

అరవింద్ అన్న మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చారు వారి కృతజ్ఞతని ఓట్ల రూపంలో అందించి ఆశీర్వదించారు, పార్లమెంట్ మొత్తంలో పెద్ద ఎత్తున రైతులు అరవింద్ అన్నకి మద్దతు ఇచ్చారు

జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 వేల ఓట్లు అందించారు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 75 వేల ఓట్లకు చేరింది అంటే బిజెపి జగిత్యాల నియోజకవర్గంలో బలపడుతూ ప్రజల ఆమోదాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుంటుంది, మీ బిడ్డ భోగ శ్రావణి కి మీరు ఇచ్చిన ఈ మద్దతుకి బిజెపికి అందించిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మరువము అరవిందన్నతో తప్పకుండా జగిత్యాల అభివృద్ధి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

మీకు సదా రుణపడి ఉంటాం మీకు సేవ చేసుకుంటామన్నారు.

బూత్ సాయి కార్యకర్తల నుండి పదాధికారుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పార్టీకి అరవింద్ అన్నకి ఘన విజయాన్ని అందించారు వారందరికీ కృతజ్ఞతాభివందనాలు అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ,సారంగపూర్ మండల్ అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి,జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న,మహిళ మోర్చా పట్టణ అధ్యక్షులు మమత, మరియు పట్టణ మండల పదాధికారులు కార్యకర్తలు నాయకులు మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...
Opinion 

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి    (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494) ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది. బి.వి. పట్టాభిరామ్ (భావరాజు...
Read More...
Local News 

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం  యేసుక్రీస్తు ప్రభువుతో జీవించిన శిష్యులు సెయింట్ తోమా హతసాక్షిగ చనిపోయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ భక్తి  దినోత్సవంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ లో  క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ థామస్  చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని  తీర్మానించారు. హిందూమతోన్మాద
Read More...
Local News  State News 

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్   - లేని ఓ టెంపుల్ కు 8 ఏండ్ల నుంచి చెక్కులు  - మరికొన్ని టెంపుల్లో ఒక్కో దానికి రెండేసి చెక్కులు  - విచారణ ప్రారంభించిన ఎండోమెంట్ అధికారులు  - ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు) : ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే చెక్కులు గత...
Read More...
Local News 

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లో ఓ డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ ప్రాంతంలోని ఓ వ్యక్తికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో జీహెచ్ఎమ్సీ డిప్యూటీ కమిషనర్ డాకునాయక్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కాలనీని సందర్శించారు. ఎంటమాలజీ సిబ్బంది కాలనీలో...
Read More...

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు):   పద్మారావునగర్ డా.సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో రేపటి నుంచి ఈనెల 4 నుంచి 10 వ తేదీ వరకు వారం రోజుల పాటు శ్రీసాయి సప్తాహము ఉత్సవాలను నిర్వహించనున్నారు.ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీసాయి
Read More...
Local News 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత    జగిత్యాల జూలై 3(ప్రజా మంటలు    ) స్థానిక జగిత్యాల సాయినగర్ కి చెందిన శ్రీమతి మామిడాల చంద్రకళ  చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తూ వచ్చింది , కానీ ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న తన కూతురు వెన్నెల కాలేజ్ ఫీ...
Read More...
Local News 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  రాయికల్ జులై 3( ప్రజా మంటలు)   రాయికల్ మండల కేంద్రంలో  సామాజిక  ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ. పి. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి జిల్లాకలెక్టర్ పరిశీలించారు.   ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగివైద్య...
Read More...
Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...
Local News 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి      రాయికల్ జులై 3 ( ప్రజా మంటలు)మోరపల్లి  గ్రామంలో పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట రాజేందర్,సదానందం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి    గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి     గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు  జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ...
Read More...
Local News 

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం  కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.   108...
Read More...