నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమల వికాసం...
కార్యకర్తలు శ్రమ వెలకట్టలేనిది..డాక్టర్ బోగ శ్రావణి
జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా బుధవారం జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల్ పట్టణంలో స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు
ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ....
నరేంద్రమోదీ ని ఆశీర్వదిస్తూ ధర్మపురి అరవింద ని మరోసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించిన పార్లమెంట్ ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలన్నారు
పార్లమెంట్ మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ పక్రియలో పాల్గొన్నారు,
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన "నారీ శక్తి వందన్" బిల్లుకి అభినందన గా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని పేర్కొన్నారు.
వారికి యువత కూడా పెద్ద ఎత్తున బిజెపి వైపు మొగ్గు చూపడం జరిగిందిన్నారు.
అరవింద్ అన్న మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చారు వారి కృతజ్ఞతని ఓట్ల రూపంలో అందించి ఆశీర్వదించారు, పార్లమెంట్ మొత్తంలో పెద్ద ఎత్తున రైతులు అరవింద్ అన్నకి మద్దతు ఇచ్చారు
జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 వేల ఓట్లు అందించారు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 75 వేల ఓట్లకు చేరింది అంటే బిజెపి జగిత్యాల నియోజకవర్గంలో బలపడుతూ ప్రజల ఆమోదాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుంటుంది, మీ బిడ్డ భోగ శ్రావణి కి మీరు ఇచ్చిన ఈ మద్దతుకి బిజెపికి అందించిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మరువము అరవిందన్నతో తప్పకుండా జగిత్యాల అభివృద్ధి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
మీకు సదా రుణపడి ఉంటాం మీకు సేవ చేసుకుంటామన్నారు.
బూత్ సాయి కార్యకర్తల నుండి పదాధికారుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పార్టీకి అరవింద్ అన్నకి ఘన విజయాన్ని అందించారు వారందరికీ కృతజ్ఞతాభివందనాలు అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ,సారంగపూర్ మండల్ అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి,జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న,మహిళ మోర్చా పట్టణ అధ్యక్షులు మమత, మరియు పట్టణ మండల పదాధికారులు కార్యకర్తలు నాయకులు మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.... బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి
ఢాకా జనవరి 01:
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో... అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?
న్యూ ఢిల్లీ జనవరి 01:
దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం... జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్... ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం
కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే... పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ
జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు)
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో... ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల... రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’
న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు):
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది.
ఈ యానిమల్... 