నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమల వికాసం...
కార్యకర్తలు శ్రమ వెలకట్టలేనిది..డాక్టర్ బోగ శ్రావణి
జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా బుధవారం జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల్ పట్టణంలో స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు
ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ....
నరేంద్రమోదీ ని ఆశీర్వదిస్తూ ధర్మపురి అరవింద ని మరోసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించిన పార్లమెంట్ ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలన్నారు
పార్లమెంట్ మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ పక్రియలో పాల్గొన్నారు,
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన "నారీ శక్తి వందన్" బిల్లుకి అభినందన గా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని పేర్కొన్నారు.
వారికి యువత కూడా పెద్ద ఎత్తున బిజెపి వైపు మొగ్గు చూపడం జరిగిందిన్నారు.
అరవింద్ అన్న మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చారు వారి కృతజ్ఞతని ఓట్ల రూపంలో అందించి ఆశీర్వదించారు, పార్లమెంట్ మొత్తంలో పెద్ద ఎత్తున రైతులు అరవింద్ అన్నకి మద్దతు ఇచ్చారు
జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 వేల ఓట్లు అందించారు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 75 వేల ఓట్లకు చేరింది అంటే బిజెపి జగిత్యాల నియోజకవర్గంలో బలపడుతూ ప్రజల ఆమోదాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుంటుంది, మీ బిడ్డ భోగ శ్రావణి కి మీరు ఇచ్చిన ఈ మద్దతుకి బిజెపికి అందించిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మరువము అరవిందన్నతో తప్పకుండా జగిత్యాల అభివృద్ధి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
మీకు సదా రుణపడి ఉంటాం మీకు సేవ చేసుకుంటామన్నారు.
బూత్ సాయి కార్యకర్తల నుండి పదాధికారుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పార్టీకి అరవింద్ అన్నకి ఘన విజయాన్ని అందించారు వారందరికీ కృతజ్ఞతాభివందనాలు అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ,సారంగపూర్ మండల్ అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి,జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న,మహిళ మోర్చా పట్టణ అధ్యక్షులు మమత, మరియు పట్టణ మండల పదాధికారులు కార్యకర్తలు నాయకులు మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
UK బడ్జెట్ ఆన్లైన్లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్లో రాజకీయ కలకలం
లండన్, నవంబర్ 27:
బ్రిటన్లో 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రకటనకు కేవలం 40 నిమిషాల ముందే ఆర్థిక అంచనాల పూర్తి పత్రాలు అధికారిక వెబ్సైట్లో కనిపించడంతో భారీ వివాదం చెలరేగింది. సాధారణంగా పార్లమెంట్లో ఛాన్స్లర్ బడ్జెట్ ప్రసంగం చేసిన తర్వాతే ఈ పత్రాలు విడుదల కావాలి.
అయితే Office for Budget Responsibility (OBR)... ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి
(అంకం భూమయ్య )
గొల్లపల్లి నవంబర్ 26 (ప్రజా మంటలు):
కొడిమ్యాల గ్రామానికి చెందిన తిప్పరవేణి నాగరాజు సం (38) కొడిమ్యాల పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నవంబర్ 25, రాత్రి సమయంలో కొడిమ్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కార్యక్రమంలో కుమార్తె... మలేషియా కాంట్రాక్టర్ లీ సీన్ ఆత్మహత్య - జ్ఞానేశ్ కుమార్ ఆత్మహత్య నోటులో వచ్చిన ఒక పేరు
ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి తలపై కూర్చున్న నీడ
భారత ప్రజాస్వామ్యం చాలా పెద్దది అని చెప్తాం.కానీ అది ఎంత బలహీనమో తెలుసుకోవాలంటే —ఒక పేరును మాత్రమే చూడాలి:జ్ఞానేశ్ కుమార్ గుప్తా.
2006లో మలేషియా ఇంజినీర్ Lee See Ben ఆత్మహత్య చేసుకున్నాడు.అతను తన నోట్లో స్పష్టంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ఒత్తిడి... హాంకాంగ్ అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి
హాంకాంగ్ నవంబర్ 26:
హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు... జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత... స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్పోస్ట్లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన... స్కందగిరి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు )
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు స్వామివారి సన్నిధిలో తమ... నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా... కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి
రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.
జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి... VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్లో ఉద్రిక్తత
సిహోర్ (భోపాల్) నవంబర్ 26 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో ఉన్న VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,... 