బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డాకు ఆంజనేయస్వామి చిత్రపటం బహుకరణ.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
ఆదోని మే 11( ప్రజా మంటలు) :
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదోనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదోనికి విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేసిన గుంతకల్ బిజెపి రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల రెడ్డి , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని ఇన్చార్జి యం. మహేశ్వర్ , బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగంది విజయలక్ష్మి ,బిజెపి కిషన్ వచ్చా రాష్ట్ర సభ్యులు గుర్రం సూర్యనారాయణ బిజెపి క్రియాశీలక సభ్యులు వనగుంది కిరణ్ పాల్గొనడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ
