జమ్మికుంటాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ
నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అమలు కాని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు
సామాజిక కార్యకర్త, షేక్ సాబిర్ అలి విమర్శ
జమ్మికుంట (ప్రజామంటలు): జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ ఆక్ట్ ను అనుసరించి ఏ4 క్యాటగిరికి సంబంధించిన 8 మద్యం ఉన్నాయి.
నిబంధనల మేరకు వీటిని ఉదయం 10 గం. నుండి సాయంత్రం 10 గం. వరకు మాత్రమే నిర్వహించాలి. ఇదేవిధంగా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మరియు బియర్స్ ఎం.ఆర్.పి. ధరలకే విక్రయించాలి. మరియు రోజువారి లావాదేవీల మరియు సరుకు వివరాల అప్డేట్స్ ను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కు అందించాలి. ఇదేవిధంగా వైన్స్ లలో అక్రమాలు జరగకుండా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ కంట్రోల్ రూం కి లింక్ చేయాలి. ఇదేవిధంగా వైన్స్ లలో వాక్ ఇన్ స్టోర్స్ (సిట్టింగ్) నిర్వహించాలి అంటే 5లక్షల అదనపు రుసుము చెల్లించాలి. కానీ ఈ ఎన్నికల సమయంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మద్యం వ్యాపారులు మాత్రం అధికారుల తనిఖీలకు తావు లేకుండా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్న కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం మూలంగా జీరో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనే విషయం పై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదేవిధంగా పట్టణంలోని వివిధ హోటల్స్ అండ్ లాడ్జ్ లు మద్యం సిట్టింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మారాయి. కావున ఇకనైనా అధికారులు స్పందించి రోజు వారి తనిఖీలను ముమ్మరం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
