#
#NarendraModi #BiharElections #MadeInIndia #BiharDevelopment #NDAManifesto #PMModiSpeech #AraPublicMeeting #IndianPolitics #PrajaMantalu #BiharNews
National  State News 

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ ఆరా (బీహార్) నవంబర్ 02: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. “ఢిల్లీ...
Read More...