తాడ్ బండ్ ఆలయంలో సినీ నటి ప్రీతి జింట
On
సికింద్రాబాద్ ఏప్రిల్ 12 (ప్రజామంటలు):
ప్రముఖ సినీనటి, ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింట శనివారం తాడ్ బండ్ కు వచ్చారు. తాడ్ బండ్ శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రీతి జింట ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఆలయానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.
హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రీతి జింట స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఆమె పూర్తిస్థాయిలో దుస్తులు,మస్కు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఒక వీఐపీగా మాత్రం గుర్తుపట్టిన పలువురు ఆమెను ఆసక్తిగా చూశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి
Published On
By Special Reporter

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
Published On
By Special Reporter

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
Published On
By Special Reporter

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం
Published On
By Siricilla Rajendar sharma

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం
Published On
By Siricilla Rajendar sharma

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..
Published On
By Special Reporter

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక
Published On
By Special Reporter

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Published On
By Special Reporter

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్
Published On
By Special Reporter

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
Published On
By Special Reporter
