వెనుగుమట్లలో గావ్ చలో బస్తి చలో
గొల్లపల్లి ఎప్రిల్ 11 (ప్రజా మంటలు):
వికసిత్ భారత్ లక్ష్యంగా అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించాలని ధర్మపురి నియోజకవర్గ మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం పేర్కొన్నారు.
బిజెపిఆవిర్భావవారోత్సవాల్లో భాగంగా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అయోధ్య కరసేవకులను సన్మానించారు పలువురు గ్రామ పెద్దలను కలిసి పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వేగవంతమైన సంస్కరణలతో కాలానుగుణంగా అవసరమైన చట్టాలు రూపొందిస్తూ ప్రపంచంలో భారత్ ను ప్రబలమైన ఆర్థిక శక్తిగానిలపడానికి కృషి చేస్తోందన్నారు అవినీతి నిత్య కుంభకోణాలు తోపాటు మావోయిస్టు తీవ్రవాదం లాంటి సమస్యలకు పరిష్కారం చూపని కాంగ్రెస్ పార్టీ తన వారసత్వ రాజకీయాలతో దేశంలో ప్రాభవం కోల్పోయిందని తెలంగాణలో ఆరు హామీల పేరిట రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు
ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్ పార్టీ ఉపాధ్యక్షుడు భీమ మహేష్ పార్టీ కార్యదర్శి సాయిని రాజు సీనియర్ నాయకులు పాదం మహేష్ పటేల్ ఏలేటి లింగారెడ్డి ఉష్కమల్ల సత్తన్న అనుమండ్ల రాఘవరెడ్డి బైరం నారాయణ స్థానిక నాయకులు జంగిలి నరసయ్య సామ అనంతరెడ్డి బొల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత
