అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా
అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా
హైదరాబాద్ ఫిబ్రవరి 08:
మారిన అమెరికాలోని పరిస్థితులలో, నరకయాతన అనుభవిస్తున్న బారతీయ విద్యార్థులను స్వయంగా కేంద్రమే విమాన సర్వీసులు ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకురావాలని, స్వదేశానికి విద్యార్థులు వచ్చేలా కృషి చేయకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని
ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్. టిపిసిసి ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తొ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు
అమెరికాలోనే 90 వేల మంది భారతీయులు విద్యాభ్యాసం, విద్యతోపాటు ఉద్యోగం కోసం వెళ్లిన విద్యార్థిని, విద్యార్థులు గత ఎనిమిది నెలలుగా అక్కడి ప్రభుత్వం చేతిలో ఉగ్రవాదుల కంటే హీనంగా చేతులకు కాళ్లకు బెడీలు వేసి నరకయాతన చూపించి, ఒక తొమ్మిది మందిని మన దేశానికి పంపించిందని, ఇంకా 90 వేల మంది విద్యార్థులను, నెలలుగా అక్కడ నాన నరకయాతన పడుతున్న విద్యార్థులను విడిపించుకు రావడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విఫలమయ్యారని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా విలేకరుల సమావేశంలో విమర్శించారు.
అక్కడి ట్రంప్, అమెరికా ప్రభుత్వం, అక్కడి ఎంబసీ అధికారులు, అక్కడ ఉన్నవి అక్రమ విద్యాలయాలు అయితే, అమెరికా ప్రభుత్వం తోపాటు, అక్కడి రాయబార, ఎంబసీ, అధికారులనిర్లక్ష్యం చేసిన వారిపై అమెరికా ప్రభుత్వం, అక్కడి అధికారుల విద్యాలయాల పై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయ విద్యార్థులపై చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని, కేంద్ర ప్రభుత్వం 8 నెలలుగా మన కేంద్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్న నిద్రవస్థలో ఉందా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రణ ముఖర్జీ హాయo లో దుబాయిలో ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా ఉమ్మడి ఏపీ తెలంగాణ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్, అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కి లేఖలు రాస్తే, వెంటనే వారు స్పందించి ఎన్నారై హై కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేసి దుబాయిలో నుండి తిరిగి భారతీయులను అక్కడి నుండి స్వదేశానికి తీసుకొచ్చారని డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో కొంచెం తర్వాత ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ వెల్ఫేర్ పాండు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండులో వేలకోట్ల డబ్బు ఉందని, అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత సుష్మ స్వరాజ్ స్వయంగా పార్లమెంటులో ఈ విషయం తెలియజేశారని ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ఏమైందని, రద్దు చేశారా, లేదా కొనసాగుతుందా, ఒకవేళ కొనసాగితే, అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న 90 వేల విద్యార్థులను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పండు వెల్ఫేర్ వెల్ఫేర్ పండు నుంచి వెల్పేర్ ఫాండ్ లోవేల కోట్ల రూపాయలతో, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి, ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి, ఒక విద్యార్థి మిస్ కాకుండా చూసి స్వదేశానికి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలో 8 నెలలుగా విద్యార్థులకు అనుభవిస్తున్న, జాతీయ పత్రికలు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు తెలియజేసిన ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురుబిజెపి ఎంపీలు అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థుల ఎందుకు నోరు మెదపడం లేదు అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి సైతం ఎన్నికల్లో కరీంనగర్ కు వచ్చినప్పుడు ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చి మర్చిపోయారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి ప్రభుత్వంతో చర్చించి, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని, అక్కడి ఎంబసీ, అక్కడి ఇమిగ్రేషన్, అక్కడి అక్రమ కాలేజీల ఏర్పాటుపై, అమెరికా ట్రంప్ ప్రభుత్వం అక్కడి అధికారులపై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయుల విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్రమంగా నరకయాతన చూపించడం సరైంది కాదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు,ఎంపీలు సైతం 90 వేల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం క్షేమంగా అమెరికాలో ఉన్న 90 వేల విద్యార్థులను కేంద్ర ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించి స్వదేశానికితీసుకురావాలని ఆయన కోరారు. లేనియెడల పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, విద్యార్థుల తల్లిదండ్రులను, పలు వివిధ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల, అన్ని పార్టీల సహకారంతో ఉద్యమాన్ని 90 వేల మంది విద్యార్థులు క్షేమంగా వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ డాక్టర్ షేక్ చాంద్ పాషా హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు):
మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా... 25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్... జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం
జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది.
ఈ... మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట
జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్
ఉదయం... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా... ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):
రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు.... గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): గాంధీ మెడికల్కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని
విద్యార్థులకు... జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను... కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :
పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు.
“కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ... ఛత్తీస్గఢ్ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై సింధీ ప్రజల ఆగ్రహం
సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):
ఛత్తీస్గఢ్ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది.... బీహార్ సమస్తీపూర్లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్
సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9:
బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది.
సమాచారం ప్రకారం, ఈ... భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్
సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది
బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులో జరిగిన “100... 