సదర్ మార్ట్ భూ సేకరణ.

On
సదర్ మార్ట్ భూ సేకరణ.

సదర్ మార్ట్ భూ సేకరణ.

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు):

 ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటి కొండాపూర్ లోని గోదావరి నది ఇటు సైడ్ నుండి అటు సైడ్ కుర్రువైపు వెళ్ళుటకు గోదావరిలో  నీరు ఉండటం వలన టాక్టర్  ద్వారా  వెళ్లి సదర్ మట్ భూ సేకరణ లో భాగముగా కోమటి కొండపూర్ గ్రామము యొక్క సర్వే నెం 339  36.39 ఏకరముల భూమి  జాయింట్ సర్వే పరిశీలన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 
ఆర్ డి వో, డి ఈ సాధార్ముట్ , తహసీల్దార్,  ఎం ఏ ఓ, 
ఎఫ్ బి ఓ, ఏ ఈ  ఆర్ డబ్ల్యు ఎస్, 
రెవిన్యూ  ఇన్స్పెక్టర్స్ , రైతులు, పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను...
Read More...

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు)  ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని...
Read More...

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం 

జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల తొమ్మిదవ వార్డ్ బిజెపి అభ్యర్థిగా బొందుకూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటు వేసి దీవించాలని ప్రజల్ని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధిలో ముందుండి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు...
Read More...
National  State News 

సిక్కిం‌లో స్వల్ప భూకంపం

సిక్కిం‌లో స్వల్ప భూకంపం సిక్కిం ఫిబ్రవరి 08: సిక్కిం రాష్ట్రంలో నిన్న సాయంత్రం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్యాంగ్‌టాక్ సమీప ప్రాంతమే ఎపిసెంటర్‌గా గుర్తించారు. భూకంపం కారణంగా సిక్కిం తో పాటు ఉత్తర బెంగాల్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తమై...
Read More...
Spiritual   State News 

సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర...
Read More...
National  International  

ప్రపంచం నా జాగీరే అన్నట్లుగా ట్రంప్ వ్యవహారం : బ్రెజిల్ అధ్యక్షుడు లూళా

ప్రపంచం నా జాగీరే అన్నట్లుగా ట్రంప్ వ్యవహారం : బ్రెజిల్ అధ్యక్షుడు లూళా న్యూఢిల్లీ  ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు - ప్రత్యేక ప్రతినిధి): బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూళా దా సిల్వా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఘాటు విమర్శలు చేశారు. ట్రంప్ తన ఆధీనంలో ఉండే కొత్త యునైటెడ్ నేషన్స్ (యూన్) తరహా అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది ప్రపంచ...
Read More...
National  State News 

2026–27 తమిళనాడు బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో డీఎంకే వ్యూహం ఏంటి?

2026–27 తమిళనాడు బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో డీఎంకే వ్యూహం ఏంటి? చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): తమిళనాడు రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 17న ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ అప్పావు ప్రకటించారు. ఇది సాధారణ బడ్జెట్ కంటే భిన్నంగా, ఎన్నికల ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం వల్ల రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.డీఎంకే ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను పరిపాలనా పత్రంగా కాకుండా, ...
Read More...
Entertainment   State News 

తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి

 తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు. కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు...
Read More...
Spiritual  

నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు

నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు,...
Read More...
National 

విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?

విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు? చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి):: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న...
Read More...
International  

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు?

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు? ఉక్రెయిన్‌ను పక్కన పెట్టి డీల్ చేస్తున్నారని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు అబుదాబిలో విఫలమైన శాంతి చర్చలు అబుదాబి ఫిబ్రవరి 08: అబుదాబిలో ఇటీవల నిర్వహించిన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ఎలాంటి స్పష్టమైన ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చలు విఫలమైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు....
Read More...

తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు

తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు .                        జగిత్యాల     ఫిబ్రవరి 7(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాయి భీమయ్య (85),రాయి గంగరాజు( 80)అనే వృద్ధ తాత, నానమ్మ లను మనుమడు శివ కుమార్ కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ...
Read More...