బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
కొత్తగూడెం జనవరి 10:
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో ఆహ్వానించిన వాహన టెండర్ల దరఖాస్తు తేదీని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం లోని జనరల్ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్) సీతారామమ్ కొత్తగూడెం కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. వాహన టెండర్ల దరఖాస్తు తేదీ రేపటితో ముగుస్తుందని అన్నారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా అనేకమంది మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తేదీని పొడిగించాలని కోరారు. అదే విధంగా టెండర్ వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బ్యాడ్జీ నంబర్ ఉండాలనే నిబంధనతో చాలామంది సింగరేణి మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు.
బ్యాడ్జీ నంబర్ లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుదరి సాయి, మండల నాయకులు పర్వతి సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు.*
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
