బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
కొత్తగూడెం జనవరి 10:
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో ఆహ్వానించిన వాహన టెండర్ల దరఖాస్తు తేదీని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం లోని జనరల్ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్) సీతారామమ్ కొత్తగూడెం కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. వాహన టెండర్ల దరఖాస్తు తేదీ రేపటితో ముగుస్తుందని అన్నారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా అనేకమంది మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తేదీని పొడిగించాలని కోరారు. అదే విధంగా టెండర్ వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బ్యాడ్జీ నంబర్ ఉండాలనే నిబంధనతో చాలామంది సింగరేణి మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు.
బ్యాడ్జీ నంబర్ లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుదరి సాయి, మండల నాయకులు పర్వతి సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు.*
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ
