అరుణాచల యాత్రకు బైక్ పై బయలుదేరిన గొల్లపెల్లి మండలానికి చెందిన యువకుడు
On
అరుణాచల యాత్రకు బైక్ పై బయలుదేరిన గొల్లపెల్లి మండలానికి చెందిన యువకుడు
గొల్లపల్లి జనవరి 09 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని తిరుమలపూర్ గ్రామానికి చెందిన వోల్లాల శివ గణేష్ అరుణాచల యాత్రకు గత ఐదు సంవత్సరాల నుండి బైక్ పై కేదార్నాథ్ బద్రీనాథ్ కాశి ఇలాంటి దేవస్థానాలను ఎన్నో తిరుగుతూ ఈరోజు అరుణాచల యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సభ్యులకు గొల్లపల్లి మండల కేంద్రంలో లోని కళ్యాణ రామచంద్ర ఆలయం నుండి శివ గణేష్ ను పండితుడు తిరునహరి సత్యనారాయణ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు కుంభార్ కార్ అరుణ్, గౌరవ అధ్యక్షులు తిరునహరి సత్యనారాయణ ,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు అంకం సతీష్, బజరంగ్దళ్ కన్వీనర్ వేల్పుల రాము గురు శంకర్ తదితరులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి
Published On
By From our Reporter

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
Published On
By From our Reporter

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి
Published On
By From our Reporter

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
Published On
By From our Reporter
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ
Published On
By Siricilla Rajendar sharma

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు
Published On
By From our Reporter

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
Published On
By From our Reporter
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
Published On
By Siricilla Rajendar sharma

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
Published On
By Siricilla Rajendar sharma

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ
Published On
By From our Reporter

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి
Published On
By From our Reporter

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
