ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

- జనవరి 19 - సుబ్రహ్మణ్య అయ్యర్ జయంతి.

On
ది హిందూ పత్రిక వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య అయ్యర్.

రచయిత:  రామ కిష్టయ్య సంగన భట్ల. 

9440595494

భారతదేశములో ఒక విశిష్ట స్థానం కలిగి, దక్షిణ భారత దేశములో ఎక్కువ ప్రచురణ కలిగిన పత్రికగా, ప్రాచుర్యంలో ఉన్న ది హిందూ (The Hindu) ఆంగ్ల దినపత్రికను 140 సంవత్సరాలు కిందట ప్రధానంగా తిరువయ్యారుకు చెందిన 23 ఏళ్ళ జి. సుబ్రమణ్య అయ్యర్... ఆయన స్నేహితుడు, పచ్చయ్యప్ప కళాశాలలో ఆయన సహోద్యోగి, చెంగల్పట్టుకు చెందిన 21 ఏళ్ళ ఎం. వీరరాఘవా చారియర్ - నలుగురు న్యాయ శాస్త్ర విద్యార్థులు టి.టి.రంగాచారియర్, పి.వి. రంగాచారియర్, డి.కేశవ రావు పంత్, న్యాపతి సుబ్బారావు పంతులుతో కలిసి ట్రిప్లికేన్ సాహితీ సంఘం పేరుతో స్థాపించారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ సుప్రసిద్ధ పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు. ఆయన సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల దినపత్రిక ది హిందూ పత్రికను 20 సెప్టెంబరు 1878న స్థాపించారు. అది మొదలు 1878 లో వారపత్రికగా, 1889 లో దిన పత్రికగా మారింది. అయన ది హిందూ పత్రికకు 20 సెప్టెంబరు 1878 నుంచి అక్టోబర్ 1898 వరకూ అధినేతగానూ, సంపాదకునిగానూ, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు.

ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, తంజావూరు జిల్లాలో తిరువదిలో సుబ్రహ్మణ్య అయ్యర్ జనవరి 19, 1855న జన్మించారు.

మద్రాసు ఉన్నత న్యాయస్థానపు బెంచ్ కు సర్. టి.ముత్తుస్వామి అయ్యర్ ను నియమించాలన్న విషయంపై తమ మద్దతును వినిపించేందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ ఎం. వీరరాఘవాచార్యర్, టి.టి.రాఘవాచార్యర్, పి.వి.రంగాచార్యర్, డి. కేశవరావు పంత్, ఎన్. సుబ్బారావు పంతులు వంటివారితో కలిసి 20 సెప్టెంబర్ 1878లో ది హిందూ స్థాపించారు. మొదట్లో వారపత్రికగా ది హిందూ ప్రారంభమైంది, తర్వాత మూడు వారాలకు ఓసారి వెలువడే పత్రికగా మారి చివరకు దినపత్రికగా స్థిరపడింది.

సుబ్రహ్మణ్య అయ్యర్ అనేక స్టింగ్ ఆపరేషన్లతో తీక్షణమైన, సునిశితమైన వ్యాసాలు రాశారు. భారత స్వాతంత్ర్య ఆశయాన్ని క్రియాశీలంగా సమర్థించి, బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై నిరసన వ్యక్తం చేసేందుకు పత్రికను ఉపయోగించారు. 1897లో బాలగంగాధర తిలక్ ను బ్రిటీష్ అధికారులు నిర్బంధించి, జైలు పాలు చేసినప్పుడు ది హిందూ, అరెస్టును తీవ్రంగా ఖండించింది. 1883 డిసెంబర్ 3న పత్రిక 100 మౌంట్ రోడ్డుకు మారి, తన స్వంత ప్రెస్ అయిన ది నేషనల్ ప్రెస్ ను స్థాపించింది.

ది హిందూ 12 డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తూ సంపాదకీయంలో రాశారు.

అయన సంప్రదాయ వాదానికి, మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, సంస్కరణల ప్రోత్సాహానికి ఆయన తన పత్రికను వినియోగించు కున్నారు. 

సుబ్రహ్మణ్య అయ్యర్ వ్యాసాలు పత్రికను ఎన్నో పరువునష్టం దావాల్లోకి నెట్టాయి, కేసులపై పోరాటం సుబ్రహ్మణ్య అయ్యర్ ఆర్థిక స్థితిని దారుణంగా దిగజార్చింది. 1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రధాన సంపాదకుడి పదవిని వీరరాఘవాచార్యర్ కు అప్పగించారు. 1905లో వార్తాపత్రికను సుసంపన్నుడైన బారిస్టరు కస్తూరి రంగ అయ్యంగార్ కొనేశారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాలుపంచు కున్నారు. 12 డిసెంబర్ 1885లో తేజ్ పాల్ సంస్కృత కళాశాల వద్ద నిర్వహించిన, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కారణమైన బొంబాయి కాన్ఫరెన్సులో పాల్గొన్న 72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో భారతీయుల ప్రాతినిధ్యం గురించి నివేదించే కమిటీలో సుబ్రహ్మణ్య అయ్యర్ సభ్యునిగా ఎంపికయ్యారు. 1887 మద్రాసు సమావేశాల్లో అయన భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తయారుచేసే కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. 1894 మద్రాసు సమావేశాల్లో లండన్ లో భారత రాజ్య కార్యదర్శి ఎదుట భారత జాతీయవాదుల వాదన వినిపించే ప్రతినిధి బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. ఫిరోజ్ షా మెహతా సూచనల ప్రకారం దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితిగతులను భారత దేశంలో వివరించేందుకు చేసిన పర్యటనలో భాగంగా పచ్చయ్యప్ప హాలులో ప్రసంగించినప్పుడు గాంధీని ఆయన కలిశారు. ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. 1906లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యాలను ప్రచారం చేసే స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు.

1898లో సుబ్రహ్మణ్య అయ్యర్ ది హిందూతో తనకున్న సంబంధాలను విరమించుకుని, 1882లో తాను ప్రారంభించిన తమిళ వార్తాపత్రిక "స్వదేశ మిత్రన్" పై దృష్టిపెట్టారు. 1898లో ది హిందూను విడిచిపెట్టినప్పుడు స్వదేశమిత్రన్ ను మూడువారాలకు ఓసారి వెలువరించగా, 1899లో తొలి తమిళ దినపత్రికగా అభివృద్ధి చేశారు.

సుబ్రహ్మణ్య భారతి... సంపాదకుడి శైలిని వర్ణిస్తూ - "సుబ్రహ్మణ్య అయ్యర్ కలం బాగా ఘాటైన సన్న పచ్చి మిరప కాయల ముద్దలో ముంచినట్టు ఉంటుందని" అన్నారు. ఆ శైలి ఆయనను సమస్యల్లోకి నెట్టి 1908లో బ్రిటీషర్లు అరెస్టు చేసేదాకా తెచ్చింది. జైలులోని స్థితిగతులు, వేధింపులతో క్రమంగా ఆయన ఆరోగ్యం పాడైంది.

తర్వాతి కాలంలో సుబ్రహ్మణ్య అయ్యర్ కు కుష్టు వ్యాధి సోకగా, 18 ఏప్రిల్ 1916న మరణించారు.

Tags

More News...

Local News 

బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, ఏక రూప దుస్తులు పంపిణీ, పూర్వ విద్యార్థులచే పాఠశాల కిచెన్ షెడ్డు కు ఆర్థిక సహాయం

బడిబాటలో భాగంగా ప్రభుత్వ ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, ఏక రూప దుస్తులు పంపిణీ, పూర్వ విద్యార్థులచే పాఠశాల కిచెన్ షెడ్డు కు ఆర్థిక సహాయం ధర్మపురి జూన్ 17 (ప్రజా మంటలు), ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుమ్మెనాల, మండలం ధర్మపురి లో బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చే సరఫరా చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకములు, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులను విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరిగింది . అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం కు చెందిన...
Read More...
Local News  Opinion 

జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: ఇటీవల కొత్త తరహా డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ పేర్కొన్నారుమీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా  స్కాం అని గుర్తించండని తెలిపారు.మీకు ఎవరో...
Read More...
State News 

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్ సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థత తో ఈరోజు సాయంత్రం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫివర్ తో  బాధపడుతున్న హరీష్ రావుకు  జనరల్  ఫిజిషియన్  సుదేశ్ పటేల్ నేతృత్వంలో వైద్యులు వార్డ్ లో చికిత్స ను అందిస్తున్నారు. కేటీఆర్...
Read More...
Local News  State News 

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి    రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి...
Read More...
National  State News 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ. సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు.. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్ హైదరాబాద్ జూన్ 16: ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్...
Read More...
Local News 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్  తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ 

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్   తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్     కరీంనగర్ జూన్ 16 ( ప్రజా మంటలు) గంజాయికి బానిసైన ముగ్గురు యువకులు కస్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.,  వేములవాడ మం". నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, కోనరావుపేట...
Read More...
Local News  State News 

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) : నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో  గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను...
Read More...
Local News 

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

నవదుర్గ పీఠ  క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత    జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని  నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం కవితక్క  మీడియాతో మాట్లాడుతూ..  మా...
Read More...
Local News 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం 

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి సమావేశంలో  రైతులు పంట మార్పిడి చేయాలని మరియు శ్రావణ దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకొని శాస్త్రవేత్త ల తో...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు  భూమి పూజ  గొల్లపల్లి జూన్ 16 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామంలో, సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో కాసారపు ప్రవీణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కోలకాని జలంధర్,...
Read More...
Local News 

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన  తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ జాక్  నేత డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి 3194 ఆధ్వర్యంలో  కోఠి  లోని సెంట్రల్ యూనియన్ ఆఫీస్ లో...
Read More...
Local News 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,      జగిత్యాల జూన్ 16 (ప్రజా మంటలు)  బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే అని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 18 మంది అర్జీదారులతో ఎస్పీ  స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ...
Read More...