మల్లనపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
మల్లనపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
గొల్లపల్లి డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల లోని మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 29వ, వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం ఎస్పీ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
ఎస్పీ వెంట డిఎస్పిరఘు చందర్, ఎస్.ఐ సతీష్ మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్ ,ఈవో విక్రం గౌడ్, ఫౌండర్ ట్రస్ట్ శాంతయ్య, పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు)విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, రాష్ట్ర శోభ సంతరించుకుని నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ... ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు
జగిత్యాల జనవరి (26 ప్రజామంటలు)జిల్లా కార్యాలయంలో ఘనంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు
ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో... రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ... భారత రాజ్యాంగం ఎంతో గొప్పది రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం కల్పించింది ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలు కలిగి ఉండాలి
జగిత్యాల జనవరి 26 (ప్రజామంటలు)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందించిందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుఎల్లాల రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తహసిల్ చౌరస్తాలో గల జగిత్యాల ప్రెస్ క్లబ్ ( టి యు డబ్ల్యు జే ఐజేయు) లో జాతీయ జెండాను ఆవిష్కరించి... రామకృష్ణ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ విద్యాసంస్థలైన రామకృష్ణ డిగ్రీ కళాశాల ,NSV డిగ్రీ కళాశాల మరియు NSV జూనియర్ కళాశాల విద్యార్థులచే 550 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని సుమారు 1000 మంది విద్యార్థులతో జగిత్యాల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు... కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
కరీంనగర్, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో... జగిత్యాల బిఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం.. పార్టీలో భారీ చేరికలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు)::
జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలదండ వేసి నివాళులు అర్పించారు.
అదే కార్యక్రమంలో బిఆర్ఎస్... వికసించిన భారతీయ నాగరిక విద్యా సమితి
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ ,భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులను ఎప్పటికప్పుడు మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా నూతన పోకడలకు అనుగుణంగా విద్యాసంస్థ భారతీయ నాగరిక విద్యాసంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కాసు... గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా ప్రశంస పత్రం అందుకున్న డాక్టర్ ఎం. మౌనిక
మల్యాల జనవరి 26 (ప్రజా మంటలు) మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలుగా పనిచేస్తున్న ఎం మౌనిక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ చేతుల మీదుగా "బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా " ప్రశంస పత్రం అందుకున్నది .
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుజాత,... పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, జనవరి 25 (ప్రజా మంటలు):
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సేవ, శాస్త్ర–సాంకేతికం, వైద్యం, విద్య, సాహిత్యం, కళల రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ... 2026 పద్మ అవార్డ్స్ ప్రకటన: దక్షిణ భారతానికి ప్రత్యేక గుర్తింపు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు వచ్చిన అవార్డుల వివరాలు
న్యూఢిల్లీ, జనవరి 25 (ప్రజా మంటలు):
మొత్తం 131 పద్మ అవార్డులు – 2026
ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయకు పద్మభూషణ్
తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్కు 4 పద్మశ్రీ అవార్డులు
దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ ఏడాది విశేష గుర్తింపు
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ... జింఖానా గ్రౌండ్లో ప్రధానమంత్రి ఖేలో ఇండియా క్రికెట్ పోటీలు
సికింద్రాబాద్, జనవరి 25 ( ప్రజామంటలు):
ప్రధానమంత్రి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో సనత్నగర్ టైగర్స్, గోల్డెన్ టైమ్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో సనత్నగర్ టైగర్స్ జట్టు ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన గోల్డెన్ టైమ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల... 