ఇదెక్కడి న్యాయం - మంత్రుల కొరకు బడి పిల్లలను రొడ్డెక్కిస్తారా ?
ఇదెక్కడి న్యాయం - మంత్రుల కొరకు బడి పిల్లలను రొడ్డెక్కిస్తారా?
కరీంనగర్ డిసెంబర్ 03:
గత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చెలగాటం ఆడటమె కాకుండా స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మండుటెండలో మంత్రులు వస్తున్న సమయంలో విద్యార్థులతో నృత్యాలు చేపిస్తూ తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వకుండా ఎండలో నిలబెట్టారను, దానికి తోడు కొందరు రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న వ్యక్తులు మంత్రుల మెప్పు పొందేటందుకు స్కూల్ సమయంలో విద్యార్థులను తీసుకువచ్చి ప్లాకార్డులు ఇచ్చి మంత్రులు వచ్చేవరకు ఎండలో నిలబెట్టదం అన్యాయమని బీసీ నాయకులు, విమర్శించారు.సమాచార హక్కు విజ్ఞాన సమితి రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ విమర్శించారు.
దీనికి వారి దగ్గర సమాధానం ఉండదు. వారు చేసింది న్యాయం.. అప్పటి ఐటీ శాఖ మంత్రి తనయుడు విద్యార్థులతో ముత్యాలు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు.. కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టే వారు..
ఈ సమయంలో నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఊకంటి నరేందర్ రెడ్డి డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున బైక్ ర్యాలీ మరియు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే పిల్లలు తమ తల్లిదండ్రులతో ఇష్టపూర్వకంగా వచ్చి నృత్యాలు చేస్తే టిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి పిల్లలను వాడుకుంటున్నారని డిఇఓ కు కంప్లైంట్ చేయడం విడ్డూరమని, మరి మీరు చేసింది మంచి పనా అని మేము ప్రశ్నిస్తున్నామని. సమాచార హక్కు విజ్ఞాన సమితి రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
.jpeg)
భోపాల్లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు

ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు
.jpg)
బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
.jpg)
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
