కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్

On
కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్

కొండగట్టు అంజన్న సన్నిధిలో మెగా సినీ హీరో వరుణ్ తేజ్

కొండగట్టు (జగిత్యాల) డిసెంబర్ 03 : 

కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండగట్టు అంజన్న ను దర్శించుకోవడం ఆనందంగా ఉందని మెగా హీరో వరుణ్ తేజ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ కొండగట్టు స్వామి దర్శనం వల్ల తనకు ఎంతో మంచి జరిగిందని ప్రకటించిన తరువాత సినిమా వారి దృష్టి కొండగట్టు ఆంజనేయస్వామికి మల్లినట్లుంది.

Tags
Join WhatsApp

More News...

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక డెహ్రాడూన్ అక్టోబర్ 18: ఒక పోస్కో కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు ద్వారా విముక్తి (acquittal) వచ్చిన తర్వాత, ఆ కేసు వాదించిన మహిళా న్యాయవాదికి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రేప్, హత్య బెదిరింపులు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్వయంగా (suo motu) కేసు తీసుకుంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
Read More...
Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో, పదవీ విరమణ అనంతరం అందాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ బెనిఫిట్స్,...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము. ఇబ్రహీంపట్నం  అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కొరకు శనివారం రోజున  రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో  బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ మరియు  డబ్బా గ్రామంలో అంగన్వాడి స్కూల్ భవన నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన    
Read More...
National  International   State News 

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి  సాయంత్రం ముఖ్య వార్తలు

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి  సాయంత్రం ముఖ్య వార్తలు భారత్ అమెరికాను వెనిక్కి నెట్టి మొదటి వెళుతుంది - ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ పాక్ పై ప్రతీకారం తీర్చుకొంటాం - అఫ్గాన్  బీహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు  జంగల్ రాజ్ దుస్తులు మార్చుకున్న తర్వాత తిరిగి రాకూడదు; అమిత్ షా హిందూస్తాన్ బీహార్ సమ్మేళన్‌లో 20...
Read More...

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!   గ్లోబల్ మార్కెట్‌లో 8 వారాల తర్వాత బంగారం రేట్ల పతన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి 💹 దేశీయ మార్కెట్‌లో భారీ మార్పు దసరా – దీపావళి పండుగల నడుమ బంగారం ధరల పతనం వినియోగదారులకు నిజంగా గోల్డెన్ గిఫ్ట్‌.వరుసగా 8 వారాలుగా పెరుగుతున్న ధరలు చివరికి తగ్గే దిశగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కరోజులోనే...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు మండలం తొ పాటు వివిధ గ్రామాల బీసీ సంఘాల నాయకులు, యువత, మహిళలు, కార్మికులు కర్షకులు యువకులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యత,బీసీలు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నా, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో...
Read More...
Local News 

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి, అక్టోబర్ 18: (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, గొల్లపల్లి మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద వంటా వార్పు చేశారు  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
National  State News 

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ చెన్నై, అక్టోబర్ 17:తమిళనాడు ముఖ్యమంత్రి ము.కె. స్టాలిన్ గవర్నర్ల వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రాలపై రాజకీయ పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం గవర్నర్లను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ది హిందూ' దినపత్రిక లో వచ్చిన ఒక వ్యాసాన్ని ఉదహరిస్తూ, సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రధానాలు ఎత్తి చూపుతూ, అనేక ప్రశ్నలు...
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు): సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఘంటసాల గ్రౌండ్ లో శుక్రవారం  పోలీస్ సిబ్బంది స్థానికులకు కమ్యూనిటీ పోలిసింగ్ పై అవగాహన కల్పించారు. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ కు వచ్చే ఏపీకే లాంటి ఫైళ్లను...
Read More...
National  International   State News 

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

 దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు శనివారం, అక్టోబర్ 18, 2025 ముఖ్యాంశాలు 🔸"ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది?" అమిత్ షా  బీహార్ ఎన్నికల్లో RJDని లక్ష్యంగా చేసుకున్నారు 🔸భారతదేశం ఈరోజు ఆగే మూడ్ లేదు; ఉగ్రవాద దాడులపై మనం ఇకపై మౌనంగా ఉండము: ప్రధాని మోదీ 🔸పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను...
Read More...
State News 

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం హైదరాబాద్ అక్టోబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, ఖైరతాబాద్ చౌరస్తాలో గంటా పాటు మానవహారం చేసి, బిసి బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ,బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు....
Read More...