రేపటి పౌరులతో నేడు బాలల దినోత్సవ వేడుకలు..
రేపటి పౌరులతో నేడు బాలల దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్ నవంబర్ 15:
నేటి పౌరులే రేపటి పౌరులు, నేటి చిన్నారులకు మంచిని బోధిస్తే వాళ్ళ ప్రవర్తన మంచిదారిలో వెళ్తుంది. నేటి చిన్నారులకు చదువుతోపాటు క్రీడల గురించి అవహగానా కలిపించి క్రీడల్లో రాణించేలా చేస్తే దేశానికే వన్నెతెచ్చే పౌరులుగా మారుతారని డాక్టర్. వై. సంజీవ కుమార్ అన్నారు.
ఇంకా ఇలా అన్నారు,అధ్యాపకులు చిన్నారులకు చదువుతోపాటు క్రమశిక్షణను నేర్పిస్తే మంచి పౌరులు కలిగే సమాజంగా తయారు అవుతుంది. భోలకపూర్ చిన్నతరగతుల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం చిన్నారులతో కేక్ కట్ చేయించి ఆటవస్తవులు, వివిధ రకాల తినుబండారాలను అందించి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాము. బాలబాలికలతో పాటలు పాడించి, డాన్సులు చేయించి వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేశాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవిక, మమత, ప్రత్యూష, సంధ్య, మంజులత ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని సేవ సభ్యులు హరీష్ కుమార్, అఖిల్ మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 71 వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్

భారతీయ మహిళ దుబాయ్ వీడియో. అక్కడి మహిళా సురక్షకు సాక్షమా?.

క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)