జువ్వాడి సూర్యరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్
On
జువ్వాడి సూర్యరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్
ధర్మపురి నవంబర్ 03:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్, మాజీ మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ జువ్వాడి సూర్యరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం రోజున ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోనీ వారి నివాసంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,MLC తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ రావు లు సూర్యరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం నిర్వహించిన వారి అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
Published On
By Kasireddy Adireddy

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By Kasireddy Adireddy

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ
Published On
By From our Reporter

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు
Published On
By Siricilla Rajendar sharma

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన
Published On
By Siricilla Rajendar sharma

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం
Published On
By Siricilla Rajendar sharma

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి
Published On
By From our Reporter

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు
Published On
By From our Reporter

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
Published On
By Kasireddy Adireddy

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
Published On
By From our Reporter

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు
Published On
By From our Reporter
