యశోద ఆస్పత్రిలో పోలీసు ఇన్స్యూరెన్స్ పై వైద్యం నిరాకరణ - పోలీసు ఆఫీసర్ మృతి

On
యశోద ఆస్పత్రిలో పోలీసు ఇన్స్యూరెన్స్ పై వైద్యం నిరాకరణ - పోలీసు ఆఫీసర్ మృతి

యశోద ఆస్పత్రిలో పోలీసు ఇన్స్యూరెన్స్ పై వైద్యం నిరాకరణ - పోలీసు ఆఫీసర్ మృతి

హైదారాబాద్ సెప్టెంబర్ 30:

హైదారాబాద్ లో పోలీసు ఆరోగ్య భద్రత కార్డు పై అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించిన యశోద ఆసుపత్రి సిబ్బంది..పోలీస్ ఆఫీసర్ మృతి

యూసఫ్‌గూడ 1వ బెటాలియన్లో పోలీసు అధికారి జనార్ధన్ శ్వాస సమస్యతో యశోద హాస్పిటల్స్ సోమాజీగూడకి తీసుకు వెళ్లారు. 

ఎమర్జెన్సీ డాక్టర్లు వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు 30 నిమిషాల తరువాత డాక్టర్లు మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్ లోకి పిలిచి పేషంట్ ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది మీకు ఏమైనా ఇన్స్యూరెన్స్ ఉందా అని అడగారు. 

వెంటనే అతను ARSI గా పనిచేస్తున్నారు ఆరోగ్య భద్రత వర్తిస్తుంది అని తెలియజేశారు అయితే వెంటనే డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేవు అని చెప్పారు. 

అయిన పేషంట్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు అని మాట మార్చి
మీరు వెంటనే ఎమర్జెన్సీ నుండి తీసుకెళ్ళమని చెప్పారు

అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. 

హెల్త్ కార్డ్ ఉన్నా తమకు తగిన గుర్తింపులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్న పోలీస్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు.

పోలీసు అరోగ్య భద్రత కార్డు పై చాలా ఆసుపత్రిలో సేవలు నిలిపివేయడం జరిగింది

నెల నెల ఆరోగ్య భద్రత అమౌంట్ కట్ అవుతున్నా, కానీ మెజారిటీ ఆసుపత్రిలు సేవలు నిలివేశాయి.

Tags
Join WhatsApp

More News...

Local News 

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్  

సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  హరి అశోక్ కుమార్   జగిత్యాల (రూరల్) నవంబర్ 7 (ప్రజా మంటలు): రాష్ట్రములో  సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని  టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం  జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో  10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి  మండలి...
Read More...
National  State News 

ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం

ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ హెచ్చరిక – “తమాషాలు చేస్తే తాటతీస్తా” అని స్పష్టం ప్రైవేట్ విద్యాసంస్థల ఆడంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక – విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే చర్యలు తప్పవని స్పష్టం హైదరాబాద్‌, నవంబర్ 7 (ప్రజా మంటలు): ప్రైవేట్ కాలేజీల నిర్వాహకుల ప్రవర్తనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.“తమాషాలు చేస్తే తాటతీస్తా” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. కాలేజీలు...
Read More...

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన   – రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ...
Read More...

సామూహిక వందేమాతరం  గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత

సామూహిక వందేమాతరం  గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత  తెలిపారు. శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  బిఎస్...
Read More...
Local News  Crime 

మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి

మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిద్ధార్థ దుర్మరణం – ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభం ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలరాంపూర్ గ్రామ శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు...
Read More...
Local News 

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం.

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం. ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు,
Read More...

పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి 

పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి  జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి  మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్...
Read More...

యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్

యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ జేఎన్‌టీయూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ సందేశం – ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండమన్న పిలుపు జగిత్యాల, నవంబర్ 7 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్...
Read More...
Local News  State News 

జగిత్యాలలో “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాలలో  “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జగిత్యాల (రూరల్ ) నవంబర్ 7 (ప్రజా మంటలు): అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం “వందేమాతరం” నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం ఘనంగా...
Read More...

క్రికెటర్ ధవన్‌, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

క్రికెటర్ ధవన్‌, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ న్యూ ఢిల్లీ నవంబర్ 07: అక్రమ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ 1xBet కేసులో మనీ లాండరింగ్‌ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, సురేశ్‌ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ...
Read More...

బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్

బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్ పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు): 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా...
Read More...
Local News  Crime  State News 

జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ

జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు. జగిత్యాల కొత్త బస్టాండ్‌ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్‌ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య...
Read More...