జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!

On
జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!

జమ్మికుంట..పేరు పెద్ద...ఊరు దిబ్బ... పట్టించుకోని పాలక వర్గం...!
- వందల కోట్లు నిధులు పట్టణ అభివృద్ధికి కేటాయించిన 
- నాసిరక పనులతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..!
- పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే..!
- జమ్మికుంట మున్సిపాలిటీలో పట్టణ నడిబొడ్డున పరిస్థితి ఇది..!
- ఇక వార్డుల సంగతి దేవుడెరుగు 
- ద్విచక్ర వాహనం లేని నాయకులు నేడు ఇన్నోవా, థార్ లలో తిరుగుతున్న పరిస్థితి 

జమ్మికుంట (ప్రజా మంటలు) 26 :  వందల కోట్ల రూపాయలు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి పరిస్థితి అవుపడుతున్నది.  రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది, వర్షం పడితే మన పాలకవర్గం పనితీరు బయటపడుతుంది, తినడానికి తిండికి లేనివారు నాయకులుగా ఎదిగి ఇన్నోవాలు, మహేంద్ర తార్  వాహనాలు వాడుతున్నారు అంటే వాళ్లు ప్రజాసేవలో ఎంత నిమగ్నమయ్యారో మనకు అర్థమవుతుంది. చినుకు పడితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిస్థితి చిత్తడి గానే మారుతుంది. పట్టించుకున్న నాధుడే లేడు, జమ్మికుంట గురించి పత్రికల్లో వరుస కథనాలు రాస్తున్నప్పటికీ " ఎవడికి పుట్టినావు బిడ్డ అంటే ఎక్కి ఎక్కి ఏడ్చినట్టు ఉంది " అస్సలు మున్సిపల్ పాలకవర్గంలో, అధికారుల్లో చలనమే లేకుండా పోతుంది జమ్మికుంట నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగానే విపరీతమైన రోడ్లకు గుంతలు పడి రోడ్ యాక్సిడెంట్లు అవుతూ ప్రజలు ప్రమాద బారిన పడుతున్నప్పటికీ అస్సలు పట్టించుకున్న నాథుడే లేడు, ఎన్నో మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా మాకేం పని అన్నట్టు ఉంది పరిస్థితి, ఇప్పటికైనా జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలారా మనం పడుతున్నటువంటి అవస్థలు మీరు   చూస్తూనే ఉన్నారు, కౌన్సిలర్ లు చైర్మన్లు ఏ స్థాయిలో వాళ్ల వ్యక్తిగత ఎదుగుదల జరిగిందో మన కళ్ళ ముందు అగుపడుతున్న సాక్ష్యం ఇది, పట్టణ అభివృద్ధి పక్కకు పెట్టి  గెలిపించిన ఓటర్ల కష్టాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజలారా మన ఇబ్బందులు పట్టించుకోని ఈ నాయకులకు రానున్న ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే తప్ప వీరు మన ప్రజల్ని పట్టించుకోరు అని  ప్రజలు భావిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి   ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
Read More...
Local News 

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ జగిత్యాల (రూరల్) నవంబర్ 1 (1ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవలే జిల్లా శాఖకు, అలాగే జగిత్యాల అర్ధన్ యూనిట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన పదవాధికారులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
Read More...
Local News 

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్‌స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News  Spiritual  

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) : పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని  శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక...
Read More...
Local News 

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 11  (ప్రజా మంటలు):    బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ ప్రజా పరిషత్ రెవెన్యూ కార్యాలయం గ్రామ పంచాయతీ భావనల కోసం భూమినీ ఇచ్చిన భూ దాతలు గూడూరు రంగారావు  కుటుంబసమేతంగా వచ్చి నిర్మాణం పనులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ ప్రజలకు స్వాగతం పలికి
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం పాట్నా నవంబర్ 11 (ప్రజా మంటలు): భారతదేశంలో అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్-పోల్ అంచనాలు విడుదలయ్యాయి. ప్రముఖ సంస్థలన్నీ విడుదల చేసిన తాజా ఎగ్జిట్-పోల్‌ల ప్రకారం, ఈసారి కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గట్టి ఆధిక్యంలో ఉందని సూచిస్తున్నాయి. 243...
Read More...

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి – జగిత్యాల మైనార్టీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ...
Read More...
Local News  State News 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి  పాడె మోసిన సీఎం – కవి ప్రస్థానానికి గౌరవ పూర్వక వీడ్కోలు   హైదరాబాద్ నవంబర్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి, ప్రసిద్ధ రచయిత అందెశ్రీ గారి అంత్యక్రియలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో...
Read More...
National  International  

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు ఇస్లామాబాద్ (పాకిస్థాన్), నవంబర్ 11: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కచేరీ కోర్టు (జిల్లా కోర్టు) వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని మరోసారి ఉగ్రవాద భయాందోళనలోకి నెట్టింది. దాడి కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి సమీపంలో...
Read More...

హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు 

హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు  జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదోష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు విషయ సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలు వివిధ పలరసాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వైదిక క్రతువు సభాపతి...
Read More...