పటన్చేరు #MDR ఫౌండేషన్ కు మరో అరుదైన అవార్డు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
పటాన్ చెరు మే 29 (ప్రజా మంటలు) :
పేదవారికి ఏ అవసరం ఉన్నా, ఆపద్బాంధవుడుల సాయం కోసం ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న గొప్ప మహానీయ వ్యక్తి మనసున్న మహారాజు #MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు.
మెగా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో 2024 ఉగాది పురస్కారాలు సోషల్ సర్వీస్ కేటగిరిలో MDR ఫౌండేషన్ ను బెస్ట్ ఫౌండేషన్ గా ఎంపిక చేసి హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో ఐకాన్ మరియు నంది అవార్డ్స్ ప్రధానోత్సవంలో MDR ఫౌండేషన్ కు నంది అవార్డు ప్రధానం చేశారు.
ప్రతి పేదవారికి ఏ అవసరం ఉన్న అవసరం తీరుస్తూ ఆదుకుంటున్న గొప్ప మహానియ వ్యక్తి #MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అని ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు అన్నారు. ఈ అవార్డుతో సమాజంలో మరింత బాధ్యత గుర్తు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో #MDR ఫౌండేషన్ సభ్యులు ఆసిఫ్, ప్రణయ్, పార్దు గౌడ్ తో కలసి అవార్డ్ అందుకోవటం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
