బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.

- జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

On
బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఏప్రిల్ 20 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.....

*బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం*

ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు స్పందిస్తూ ప్రతి ఒక్కరు మేమే కాదు మాతోపాటు ప్రతి ఒక్కరికి చెప్తూ జీవన్ అన్న గెలుపు కోసం మేము ఓట్లు వేపిస్తామని తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది

జీవన్ అన్న ఒక 40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు ఎలాంటి నాయకుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారని జగిత్యాల ప్రజలకు అందరికీ తెలుసు

ఈ రోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది ప్రతి ఒక మహిళ మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది

జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదు ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి తెలిపారు

మా మహిళలు బీడీ కార్మికులకు 230 రూపాయలు మజూరు వస్తుందని 300 రూపాయలు చేపిస్తానని జీవన్ రెడ్డి గారు తెలిపారు అలాగే బీడీ కార్మికులకు ఆసుపత్రి కూడా తీసుకొస్తానని తెలిపారు ఆ విషయంలో మహిళలంతా సంతోషం తెలియజేస్తున్నారు

జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరం పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని పాస్పోర్ట్ కార్యాలయం కూడా తీసుకువస్తానని తెలిపారు

గతంలో ఉన్న ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది కానీ ఎప్పుడూ కూడా శ్రద్ధ తీసుకోలేదు.

కానీ జీవన్ అన్న దృష్టికి రాగానే చొరవ తీసుకొని ఇవన్నీ తీసుకొస్తానని తెలిపారు

యావర్ రోడ్డు చాలా ప్రధానమైనది. ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డు 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి గారు ఈరోజు 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి గారు అందుకే మనం అందరం జీవన్ అన్నని గెలిపించుకోవాలి

37 వ వార్డులో కోర్ట్ శీను కౌన్సిలర్ ఉన్నప్పుడు జీవన్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడున్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్కటి జీవన్ అన్న హయాంలోనే జరిగింది

జీవన్ అన్న మాత్రమే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాలు గాని మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారు కనుక మనం జీవన్ అన్నని గెలిపించుకోవాలి అని జగిత్యాల ప్రజానీకానికి కోరుతున్నాను.

Tags
Join WhatsApp

More News...

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన ప్రభావిత జిల్లాలు: 30 ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ...
Read More...
National  State News 

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు మహిళా నాయకత్వం కుటుంబ వారసత్వ రాజకీయాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పాట్నా, అక్టోబర్ 22: బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా...
Read More...
State News 

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్‌–1 (గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్‌ 69ను జారీ...
Read More...
State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను...
Read More...
Local News 

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్  వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
Read More...

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల...
Read More...
National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...
Local News  State News 

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం   - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, వైద్య విద్యార్థులు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శివరాం ప్రసాద్‌ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్‌ కళాశాలలో 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థులకు నిర్వహించిన వైట్‌ కోట్‌ సెర్మనీ లో పాల్గొని...
Read More...
Local News  State News 

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది తాడ్ బండ్ లో సీవీ రామన్ అక్షయ సైన్స్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :  ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలని పని చేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం వెల  కట్టలేదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్...
Read More...