బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.
- జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 20 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.....
*బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం*
ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు స్పందిస్తూ ప్రతి ఒక్కరు మేమే కాదు మాతోపాటు ప్రతి ఒక్కరికి చెప్తూ జీవన్ అన్న గెలుపు కోసం మేము ఓట్లు వేపిస్తామని తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది
జీవన్ అన్న ఒక 40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు ఎలాంటి నాయకుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారని జగిత్యాల ప్రజలకు అందరికీ తెలుసు
ఈ రోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది ప్రతి ఒక మహిళ మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది
జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదు ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి తెలిపారు
మా మహిళలు బీడీ కార్మికులకు 230 రూపాయలు మజూరు వస్తుందని 300 రూపాయలు చేపిస్తానని జీవన్ రెడ్డి గారు తెలిపారు అలాగే బీడీ కార్మికులకు ఆసుపత్రి కూడా తీసుకొస్తానని తెలిపారు ఆ విషయంలో మహిళలంతా సంతోషం తెలియజేస్తున్నారు
జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరం పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని పాస్పోర్ట్ కార్యాలయం కూడా తీసుకువస్తానని తెలిపారు
గతంలో ఉన్న ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది కానీ ఎప్పుడూ కూడా శ్రద్ధ తీసుకోలేదు.
కానీ జీవన్ అన్న దృష్టికి రాగానే చొరవ తీసుకొని ఇవన్నీ తీసుకొస్తానని తెలిపారు
యావర్ రోడ్డు చాలా ప్రధానమైనది. ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డు 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి గారు ఈరోజు 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి గారు అందుకే మనం అందరం జీవన్ అన్నని గెలిపించుకోవాలి
37 వ వార్డులో కోర్ట్ శీను కౌన్సిలర్ ఉన్నప్పుడు జీవన్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడున్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్కటి జీవన్ అన్న హయాంలోనే జరిగింది
జీవన్ అన్న మాత్రమే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాలు గాని మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారు కనుక మనం జీవన్ అన్నని గెలిపించుకోవాలి అని జగిత్యాల ప్రజానీకానికి కోరుతున్నాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
SIR పేరుతో మహిళల హక్కుల హరణం.. బీజేపీపై మమతా బెనర్జీ ఘాటు విమర్శలు
కృష్ణ నగర్ (పశ్చిమ బెంగాల్) డిసెంబర్ 14:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమూల సవరణ (SIR) పేరుతో మహిళల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లోని కృష్ణ నగర్లో SIRకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీకి మమతా... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 15
నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్ల ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై... దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలో ఉన్న దొంగ మల్లన్న స్వామిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. దండి ఆదివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి,... స్వగ్రామం అంతర్గామలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)
రెండవ విడత ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన స్వంత గ్రామం అంతర్గం లో జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు డా. సంజయ్ కుమార్ రాధిక లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోపాల్ రావు పేట గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత దంపతులు
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)రెండవ విడత ఆదివారం గ్రామపంచాయతీ ఎన్నికలలో జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేట్ స్వగ్రామంలో జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ దంపతులు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల "చిరక్కల్ మహదేవన్" భోగోజి ముఖేష్ ఖన్నా స్వామి.
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు) :
అయ్యప్ప స్వాములకు పరిచయం అక్కరలేని పేరు "చిరక్కల్ మహదేవన్".
"చిరక్కల్ మహదేవన్" అనేది కేరళకు చెందిన ఒక ప్రసిద్ధ ఏనుగు పేరు.
మహాదేవన్ అయ్యప్ప భక్తుడు ఒక శక్తివంతమైన ఏనుగు, ఇది సంప్రదాయ పూజలు చేసి, శబరిమల యాత్రలు చేసేది.
అలాంటి... ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
మ్యాచ్లో సీఎం రేవంత్రెడ్డి ఒక గోల్ సాధించగా, మెస్సీ రెండు గోల్స్తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్తో పాటు... నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే జగిత్యాలకు మెడికల్ కాలేజీ: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
రాజకీయాల్లోకి తాను వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిని కోరడంతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలు మంజూరైన సమయంలో జగిత్యాల పేరు జాబితాలో ఉండేలా కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో మొదట అనుమతి పొందిన మెడికల్... వయోవృద్ధులకు టాస్కా ఆసరా. -అల్ సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో 9వ టాస్క ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.
జగిత్యాల డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
వయో వృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని,వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
శనివారం ఆల్ సీనియర్ సిటీజేన్స్... సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం
హైదరాబాద్ డిసెంబర్ 13:
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... 