బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం.
- జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 20 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.....
*బీడీ కార్మికులకు 230 ఉన్న బీడీ మజూర్ 300 చేయడమే కాంగ్రెస్ పార్టీ జీవనన్న లక్ష్యం*
ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు స్పందిస్తూ ప్రతి ఒక్కరు మేమే కాదు మాతోపాటు ప్రతి ఒక్కరికి చెప్తూ జీవన్ అన్న గెలుపు కోసం మేము ఓట్లు వేపిస్తామని తెలుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది
జీవన్ అన్న ఒక 40 సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు ఎలాంటి నాయకుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పని అయిన చేయిస్తారని జగిత్యాల ప్రజలకు అందరికీ తెలుసు
ఈ రోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది ప్రతి ఒక మహిళ మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది
జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదు ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి తెలిపారు
మా మహిళలు బీడీ కార్మికులకు 230 రూపాయలు మజూరు వస్తుందని 300 రూపాయలు చేపిస్తానని జీవన్ రెడ్డి గారు తెలిపారు అలాగే బీడీ కార్మికులకు ఆసుపత్రి కూడా తీసుకొస్తానని తెలిపారు ఆ విషయంలో మహిళలంతా సంతోషం తెలియజేస్తున్నారు
జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తదుపరి పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం దురదృష్టకరం పాస్పోర్ట్ కార్యాలయం కూడా జీవన్ రెడ్డి చొరవ తీసుకొని పాస్పోర్ట్ కార్యాలయం కూడా తీసుకువస్తానని తెలిపారు
గతంలో ఉన్న ఎంపీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సింది కానీ ఎప్పుడూ కూడా శ్రద్ధ తీసుకోలేదు.
కానీ జీవన్ అన్న దృష్టికి రాగానే చొరవ తీసుకొని ఇవన్నీ తీసుకొస్తానని తెలిపారు
యావర్ రోడ్డు చాలా ప్రధానమైనది. ఆనాడు 40 ఫీట్లు ఉన్న యావర్ రోడ్డు 60 ఫీట్లు చేసింది జీవన్ రెడ్డి గారు ఈరోజు 100 ఫీట్లు చేసేది కూడా జీవన్ రెడ్డి గారు అందుకే మనం అందరం జీవన్ అన్నని గెలిపించుకోవాలి
37 వ వార్డులో కోర్ట్ శీను కౌన్సిలర్ ఉన్నప్పుడు జీవన్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడున్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్కటి జీవన్ అన్న హయాంలోనే జరిగింది
జీవన్ అన్న మాత్రమే అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాలు గాని మన నిరుపేదల సమస్యలు పరిష్కారానికి కానీ మనకు తోడుగా ఉంటారు కనుక మనం జీవన్ అన్నని గెలిపించుకోవాలి అని జగిత్యాల ప్రజానీకానికి కోరుతున్నాను.
More News...
<%- node_title %>
<%- node_title %>
హాంకాంగ్ అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి
హాంకాంగ్ నవంబర్ 26:
హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు... జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత... స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్)
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్పోస్ట్లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన... స్కందగిరి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు )
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు స్వామివారి సన్నిధిలో తమ... నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు
జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా... కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి
రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు.
జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి... VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్లో ఉద్రిక్తత
సిహోర్ (భోపాల్) నవంబర్ 26 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో ఉన్న VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,... ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్కు ఆదేశాలు... ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు)
ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు.
జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం... కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో పోలీస్ కళాబృందం అవగాహన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్కుమార్ ముందుండి చేపట్టారు.
పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్... 