#
#Nizamabad
State News  Crime 

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ముందు హాజరై, ఫిర్యాదు సమర్పించారు. రియాజ్ తల్లి, భార్య, మరియు చిన్నపిల్లలు కలిసి కమిషన్ ఎదుట తమపై పోలీసుల వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రకారం,...
Read More...