#
సీబీసీ రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌ :: సందర్శించిన జస్టిస్ నరసింహా రెడ్డి
Local News  State News 

సీబీసీ రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌ :: సందర్శించిన జస్టిస్ నరసింహా రెడ్డి

సీబీసీ రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌ :: సందర్శించిన జస్టిస్ నరసింహా రెడ్డి సికింద్రాబాద్, నవంబర్ 29 (ప్రజామంటలు): కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో సీబీసీ ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్‌ను పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, హుయా ఛాన్సలర్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి శనివారం సందర్శించారు. సీబీసీ ఏడీజీ శ్రుతి పాటిల్ ఆయనతో ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం, వందేమాతరం @150పై ఏర్పాటు చేసిన...
Read More...