సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సికింద్రాబాద్ మూ జనవరి 23 (ప్రజామంటలు):
కుల,మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ఉద్దేశించిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలులో సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తమ వారికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారని సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బహిరంగంగా జరగాల్సిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాల చెక్కుల పంపిణీని నాలుగు గోడల మద్య నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఇంచార్జీ, ఇతర నాయకులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం సరికాదన్నారు. ఇది ప్రజల కార్యక్రమమా...లేక పర్సనల్ ప్రొగ్రామా..అని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎస్.ఎస్ రావు, గంటా సుధీర్, త్రికాల మనోజ్, ప్రతాప్ నాయక్, మధుగౌడ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
