సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సనత్ నగర్ సెగ్మెంట్ లో లబ్దిదారుల ఎంపికలో వివక్ష
సికింద్రాబాద్ మూ జనవరి 23 (ప్రజామంటలు):
కుల,మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ఉద్దేశించిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలులో సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తమ వారికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారని సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బహిరంగంగా జరగాల్సిన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లాంటి పథకాల చెక్కుల పంపిణీని నాలుగు గోడల మద్య నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఇంచార్జీ, ఇతర నాయకులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం సరికాదన్నారు. ఇది ప్రజల కార్యక్రమమా...లేక పర్సనల్ ప్రొగ్రామా..అని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎస్.ఎస్ రావు, గంటా సుధీర్, త్రికాల మనోజ్, ప్రతాప్ నాయక్, మధుగౌడ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)