పేకాట స్థావరంపై మెట్ పల్లి పోలీసుల దాడి - 8 మంది అరెస్ట్- 14,200/- నగదు,5 మొబైల్స్ స్వాధీనం
On
పేకాట స్థావరంపై మెట్ పల్లి పోలీసుల దాడి
- 8 మంది అరెస్ట్- 14,200/- నగదు,5 మొబైల్స్ స్వాధీనం
మెట్ పల్లి జులై 12 (ప్రజా మంటలు) :
పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంపేట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14,200/- నగదు,5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్. ఐ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్ల తెలిపారు .
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు
Published On
By From our Reporter

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు
Published On
By From our Reporter

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
Published On
By From our Reporter

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్
Published On
By Kasireddy Adireddy

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్
Published On
By Siricilla Rajendar sharma

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
Published On
By From our Reporter
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా
Published On
By From our Reporter

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్
Published On
By From our Reporter

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
Published On
By Siricilla Rajendar sharma
