#
#AkshayaPatra #Kodangal #Telangana #MiddayMealScheme #RevanthReddy #EducationTelangana #CSR #GreenfieldKitchen #PublicSchools #PrajaMantalu

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం - నవంబర్ 14న ఎన్కేపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ- మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు- CSR నిధులతో అక్షయపాత్ర ఫౌండేషన్ అదనపు వ్యయం భరిస్తుంది- కొడంగల్‌లో విద్యా రంగంలో ఇది మరో మైలురాయిగా భావిస్తున్నారు కొడంగల్, నవంబర్ 03 (ప్రజా మంటలు):కొడంగల్ నియోజకవర్గంలోని...
Read More...