6గురు బిఅరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి-అర్థరాత్రి చేరికలు
6గురు బిఅరెస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి-అర్థరాత్రి చేరికలు
వలసల వరదలో ఒక్కొక్కరు బియర్స్ ను విడడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. కేసీఆర్ ఎన్ని మీటింగ్ లు పెట్టిన అధికారం కోరుకొనే వారు గట్టు దాటుతున్నారు.
ఆ పార్టీకి చెందిన ఆరుగుర ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించేశారు. గురువారం అర్థరాత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా చేరివపోవడంతో ఆపార్టీ మరింత ఇరకాటంలో పడింది.
తెలంగాణలో చరిత్ర రిపీట్ అవుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. గత పదేళ్లులో చాలా మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీల్లో ఇమడ లేక కారు ఎక్కిన సంగతి ఇంకా గుర్తుండే ఉంటుంది.
నిన్నటి వరకు కేసీఅర్ తొ ఉన్న ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, భాను ప్రసాద్, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, పార్టీ మారిన వారిలో ఉన్నారు.
అర్థరాత్రి డిల్లి నుండి వచ్చిన ముఖ్యమంత్రిని, అతని ఇంట్లో కలిసి కాంగ్రెస్ లో చేరారు వీళ్లంతా ఒంటిగoట సమయంలో హైదరాబాద్లో సీఎం రేవంత్, పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేసీఆర్ కు టాటా చెప్పేసి కాంగ్రెస్ కు జై కొట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)