#
ఇందాపూర్ డెయిరీ టీటీడీ నెయ్యి వివాదం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డెయిరీ టీటీడీ టెండర్లు నెయ్యి స్కాం బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ ఆరోపణలు ప్రజా మంటలు
Local News 

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు. హెరిటేజ్...
Read More...