#
Telangana Flood Inspection

మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన   కల్వకుంట్ల కవిత

 మెదక్‌లో వరద బాధితులను పరామర్శించిన   కల్వకుంట్ల కవిత మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు): మెదక్ జిల్లా ధూప్ సింగ్ తండాలో ఇటీవల చోటుచేసుకున్న భారీ వరదల నేపథ్యంలో బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ధూప్ సింగ్ తండా పరిసరాల్లో వరద ముంపు కారణంగా దెబ్బతిన్న కల్వర్టును...
Read More...