#
#telugu people
Local News  State News 

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే.. గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు): కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె...
Read More...